మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని రొట్టెపల్లి గ్రామ పంచాయతీ శివారు గుట్టలను అక్రమార్కులు మాయం చేస్తున్నారు. కాసుల కక్కుర్తి కోసం ప్రకృతి అందాలతో ఉన్న సంపదను కొల్లగొడుతున్నారు.
జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలకు ఒక కిలోమీటరు పరిధిలో గనుల తవ్వకంపై సుప్రీంకోర్టు గురువారం నిషేధించింది. ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వెలువరి�
నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్(ఏ), గుం డారం గ్రామాల శివారు ప్రాంతాల్లో మొరం అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల అండదండలతో మొరం దందా ‘మూడు పువ్వులు.. ఆరు కాయలు
ఖమ్మం అర్బన్లోని మట్టిగుట్టలు మాయమవుతున్నాయి. గుట్టలపై కన్నేసిన ఓ వ్యాపారి రూ.కోట్ల విలువైన మట్టిని కొల్లగొట్టాడు. మట్టి వ్యాపారంతో రూ.కోట్లకు పడగలెత్తాడు. అధికార పార్టీ నేతల అండదండలు మెండుగా ఉండడంతో �
మండలంలోని సాలార్పూర్ గ్రామ సమీపంలో గల సర్వే నెంబర్ 97లో చేపట్టిన అక్రమ మైనింగ్ పనులను వెంటనే నిలిపివేయాలని రేకులకుంట తండాకి చెందిన గిరిజనులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మండల కేంద్రంలోని తహసీల్
Gupta Nidhulu | పంట పొలాల్లో రోడ్డు పక్కన ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. బుధవారం అమావాస్య కావడంతో భక్తులు ఆలయంలో పూజ నిర్వహించడానికి వెళ్లగా అక్కడ పరిస్థితిని గమనించి గుప్త నిధుల క�
Narayanapet | అనుమతుల మేరకు మాత్రమే ఇసుక తరలించాలని అనుమతులకు మించి ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా మైనింగ్ ఆర్ఐ ప్రతాప్ రెడ్డి హెచ్చరించారు.
కీసరగుట్ట శ్రీ భవాని రామలింగేశ్వరస్వామి ఆలయం వెనుకభాగంలోని లింగాలకుంటలో గుర్తు తెలియని దుండగులు వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు ఆనవాళ్లు కన్పించాయి.
కాకా వెంకటస్వామి సేవలు మరువలేనివని కార్మిక మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కొనియాడారు. మంత్రి గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మొదటిసారిగా శనివారం చెన్నూరు నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న మంత
మైనింగ్ మాఫియా రెచ్చిపోతున్నది. ‘అధికార’బలంతో సహజ వనరులను కొల్లగొడుతున్నది. వాగుల్లో ఇసుకనే కాదు, గుట్టల మట్టినీ వదలడం లేదు. బండలింగాపూర్ రెవెన్యూ శివారులోని కుందేలు గుట్ట నుంచి రాత్రింబవళ్లు ఇసుక, మ�
మునుగోడు మండలంలోని పలు గ్రామాల్లో చెరువు మట్టి దందా నడుస్తున్నది. కొందరు అక్రమంగా పొక్లెయిన్లు, టిప్పర్ల ద్వారా మట్టి తరలిస్తున్నారు. ఒక్కో లోడ్ మట్టికి దూరాన్ని బట్టి రూ.3వేల నుంచి రూ.5వేలు వరకు వసూలు చ�
MINING | రామగిరి మార్చి 28: సింగరేణి సంస్థ రామగుండం-3 ఏరియా లోని ఓసిపి-2 ఉపరితల గనిని శుక్రవారం డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి.సూర్య నారాయణ సందర్శించారు.
Peddapalli | ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ఏరియాలో మట్టి వెలికితీతకు అనుమతులు తీసుకొని కేజీఎఫ్ తరహాలో పెద్ద ఎత్తున మట్టిని తోడి కోట్ల రూపాయల విలువ చేసే మట్టిని అంతర్గాం మడలం ముర్మూరు వద్ద నిలువ చేశారు.
జాతీయాభివృద్ధిలో మైనింగ్ రంగానిదే కీలక పాత్ర అని, ఈ రంగం ఆర్థికంగా, సామాజికంగా అనేక మార్పులకు కారణమవుతుందని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ) సీఎండీ అమితావ ముఖర్జీ అభిప్రాయపడ్డా�