Haragopal | రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వదులుకొని ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలి. ప్రభుత్వం ప్రజలు ఆహ్వానించే పరిశ్రమలు తీసుకురావాలి కానీ ప్రజలు వ్యతిరేకించే పని అభివృద్ది కాదని పౌరహక్కుల నేత ప్�
Nagarkurnool | కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశంగా పాలిస్తున్నది. చిన్నపాటి నిరసనను కూడా తట్టుకోలేకపోతున్నది. మైనింగ్కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రొఫెసర్ హరగోపాల్, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశా�
Nagarkurnool | తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై ఉక్కుపాదం మోపుతోంది. మొన్న ఫార్మా విలేజ్ పేరుతో లగచర్ల రైతులను జైల్లో వేసింది. నేడు మైనింగ్ పేరుతో నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు మండల పరి�
జిల్లాలో గనుల తవ్వకాలు ఆగడం లేదు. తాండూరు నియోజకవర్గంలోని విలువైన నాపరాతి గనులను కొందరు వ్యాపారులు అక్రమంగా తవ్వుతూ రూ. వందల కోట్లను కొల్లగొడుతున్నారు. లీజు గడువు ముగిసినా.. గతేడాదిగా ప్రభుత్వం కొత్తగా �
నిరసనలు, తిరుగుబాట్లు, అడ్డగింతలతో దేవాదుల సొరంగాల పేలుళ్ల నుంచి బయటపడిన రామప్పను, ఇప్పుడు మైనింగ్ భూతం వణికిస్తున్నది. నాడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టు కోసం ఆల య సమీపం నుంచి సొరంగం తవ్�
Vijayawada | విజయవాడలో ప్రభుత్వ రికార్డులను దగ్ధం చేసేందుకు యత్నించిన ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనింగ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెందిన రికార్డులను యనమలకుదురు కట్ట మీద తగలబెట్టేందుకు ఇద
గనులను ఈ-వేలానికి ఇంకా మోక్షం లభించడంలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న లీజు విధానానికి స్వస్తి పలికి.. వేలం వేసే విధానాన్ని తీసుకువచ్చేందుకు జిల్లా గనుల శాఖ అధికారులు కసరత్తు పూర్తి చేసినా.. ప్రభుత్వం ఇంకా ని�
రాష్ట్రంలో చిన్నతరహా ఖనిజ కార్యకలాపాల నియంత్రణ (రెగ్యులేషన్ ఆఫ్ మైనర్ మినరల్స్) చట్టంలో భాగంగానే క్వారీలు, మైనింగ్పై చర్యలు చేపడుతున్నట్టు రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ శాఖ డైరెక్టర్ సుశీల్కుమ�
దేశీయ మైనింగ్ దిగ్గజం ఎన్ఎండీసీ అంచనాలకుమించి రాణించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.1,469.73 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా(అసోచామ్) తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్గా కటారు రవికుమార్ రెడ్డి ఎన్నికయ్యారు.
తెలంగాణకు గొప్ప ఆస్తి అయిన సింగరేణి సం స్థను కాంగ్రెస్ పాలనలో సర్వనాశనం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో సంస్థకు పూర్వవైభవం తెస్తున్నామని చెప్పారు. మంచిర్యాలలో శుక్రవార�