న్యూఢిల్లీ, జూన్ 3: జాతీయ పార్కులు, వైల్డ్లైఫ్ శాంక్చుయరీల పరిధిలో ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలు చేపట్టరాదని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. రక్షిత అడవులకు ఒక కిలోమీటర్ పరిధిని ఎకో సెన్సిటి�
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలు చెల్లించాల్సిన రూ 1.36 లక్షల కోట్ల దీర్ఘకాలిక మైనింగ్ బకాయిలను సత్వరమే చెల్లించాలని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ చెల్లింపుల విషయంపై
ఎస్ఈసీఎల్ | మినీరత్న కంపెనీ అయిన సౌత్ ఈస్టర్న్ కోల్డ్ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎస్ఈసీఎల్)లో వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి ఓయూలో మళ్లీ మైనింగ్ కోర్సు: వీసీ హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): దేశాభివృద్ధిలో మైనింగ్ది కీలకపాత్ర అని, ఈ రంగంలో నిపుణుల కొరతలేకుండా చూడాల్సిన అవసరమున్�
న్యూఢిల్లీ : మైనింగ్ సంస్కరణలతో దేశ జీడీపీ పరుగులు పెట్టడంతో పాటు పెద్దసంఖ్యలో ఉపాధి అవకాశాలు ముందుకు వస్తాయని పరిశ్రమ సంఘాల సంస్థ ఫిక్కీ పేర్కొంది. ఖనిజాల వెలికితీత, ఉత్పత్తి, దేశీ సరఫరాలను పెంచడంతో ప�