building collapses | దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు వరదలు సంభవిస్తున్నాయి. తాజాగా కేరళ (Kerala)లో భారీ వర్షాల కారణంగా రెండంతస్తుల భవనం కుప్పకూలింది.
ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి వలసదారుల రాకను నియంత్రించడం లక్ష్యంగా పలు చట్టపరమైన చర్యలు చేపడుతున్నారు. ఇవి అమెరికా వెళ్లిన, వెళ్లాలనుకునే భారతీయులకు తీవ్ర ఆ
Road accident | రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఉపాధి హామీ పథకం కూలీలను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) జాతీయ కార్యద్యర్శి పెద్దలింగన్నగారి శంకర్ అన్నారు.
ఎంతకాలం ఈ ఉచితాలు అందచేయాలి అంటూ సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. కొవిడ్ మహమ్మారి మొదలైనప్పటి నుంచి వలస కార్మికులకు ఉచిత రేషన్ లభిస్తోందని, దీనికి బదులుగా వారికి ఉపాధి అవకాశాలు
వలస కార్మికులకు రేషన్ కార్డులు మంజూరు చేయడంలో జాప్యం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల యంత్రాంగంపై సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది.ఈ-శ్రామ్ పోర్టల్లో నమోదైన వలస
ఎన్నికల్లో ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడానికి బతుకుదెరువు కోసం వలస వచ్చిన కూలీలు తమ సొంత గ్రామాలకు చేరుకున్నారు. సరిపడా బస్సులు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డారు.
కరువు ప్రభావం గ్రామాలపై తీవ్రంగా పడింది. సాగునీరందక కండ్లెదుటే పంటలు ఎండిపోవడంతో చేసేది లేక కూలీలతో పాటు రైతులు సైతం ఉపాధి హామీ పనులకు పోవాల్సి వస్తున్నది. మూడేండ్లలోనే గత ఏప్రిల్లో అత్యధిక కూలీలు ఉపా�
Taiwan Minister: తైవాన్ మంత్రి హూ మింగ్ చున్ భారతీయులపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. ఈశాన్య భారత్కు చెందిన ప్రజల్ని వలస కూలీలుగా రిక్రూట్ చేసుకుంటామని, ఎందుకంటే వాళ్ల చర్మ రంగు, ఆహార అలవాట
పొట్ట చేతపట్టుకొని బతుకుదెరువు కోసం ఇతర రాష్ర్టాల నుంచి వలసొచ్చిన కూలీలు చిత్రహింసలకు గురవుతున్నారు. పల్లెల్లో పుడుతున్న వదంతులు వారిపాలిట శాపంగా మారాయి.
Madhya Pradesh Assembly Polls | ప్రధాని నరేంద్రమోదీ మొదలు బీజేపీ నేతలంతా వల్లె వేసే ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ డొల్లతనం బయట పడింది. 20 ఏండ్లుగా బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో లక్షల మంది గిరిజనులు పని లేక.. జీవనం కోస
నేడు.. సిరిసిల్ల సిరుల జిల్లా. నీటి గోస తీరింది. పచ్చని పంటలతో సస్యశ్యామలమైంది. వస్త్ర పరిశ్రమ పునర్జీవం పోసుకున్నది. అప్పటి కరువు గడ్డ.. ఉపాధికి అడ్డాగా మారింది. ప్రతి ఒక్కరికీ చేతినిండా పనిదొరుకుతున్నది.
Viral News | కోరాపుట్ (ఒడిశా): పొట్టచేతపట్టుకుని ఉపాధి కోసం బెంగళూరు వెళ్లిన ముగ్గురు కార్మికులు చేతిలో చిల్లిగవ్వ లేక, వెయ్యి కిలోమీటర్లు కాలినడకన ఒడిశాలోని కొరాపుట్కు చేరుకున్న హృదయ విదారక సంఘటన ఇది.
YouTuber Manish Kashyap:వలస కార్మికులపై దాడి జరుగుతున్నట్లు ఫేక్ వీడియోలను పోస్టు చేసిన యూట్యూబర్ మనీశ్ కశ్యప్ను తమిళనాడు పోలీసులు మూడు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. అతన్ని మధురై కోర్టులో గురువార