పురాతన భవనం| కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు.. వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. వలస కార్మికులు ఆశ్రయముంటున్న ఓ పురాత భవనం కూలిపోవడంతో ఇద్దరు మృతిచెందారు. మరో ఆరు
22 రోజులు సముద్రంపై చావుతో ముగ్గురి యుద్ధంన్యూఢిల్లీ, మే 16: నీళ్లు లేవు. అన్నం లేదు. చుట్టూ సముద్రం. పడవలో తను. తనతో పాటు మరో ఇద్దరు. 22 రోజుల క్రితం అదే పడవలో 59 మంది ఉన్నారు. అంతా వలసకూలీలు. మెరుగైన జీవితాన్ని వెత
నిర్మాణ రంగ కార్మికులకు బిల్డర్ల అభయం కరోనా నేపథ్యంలో నగరం విడిచిపోకుండా భరోసా.. కార్మికుల కోసం భవనాల వద్దే ప్రత్యేక ఏర్పాట్లు నిర్మాణ రంగం కుదేలు కాకుండా ఐసోలేషన్ కేంద్రాలు, కొవిడ్ టీకాలు గతేడాది కరో
కార్మికులు వెళ్తున్నారనేది అవాస్తవం | కరోనా కారణంగా నగరం నుంచి భారీగా వలస కార్మికులు వెళ్తున్నారనేది అవాస్తమని రైల్వేశాఖ తెలిపింది. కార్మికులతో రైళ్లలో రద్దీ నెలకొంటుందని జరుగుతున్న ప్రచారంలో నిజంలే�
మళ్లీ లాక్డౌన్ ఆందోళనలో ఇతరరాష్ర్టాల కూలీలు ఇక్కడే ఉండేలా భరోసా ఇస్తున్న యాజమాన్యాలు ఉచిత భోజనం, వసతి కల్పిస్తామని హామీ హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాప్తి, మళ్లీ లాక్డౌన్ ఉండవచ్చ�
హైదరాబాద్ : గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వలస కార్మికులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లకుండా ఉండేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని రైస్ మిల్లు యజమానులు చర్యలకు ఉపక్రమించారు.
మళ్లీ వలసకూలీలు కాలిబాట పట్టారు. సొంతూళ్లకు బయలుదేరారు. రైళ్లు, బస్సులు అందుబాటులో లేకపోవడంతో మళ్లీ కాళ్లకి పనిచెప్పారు. పిల్లా పాపాలతో కలిసి హైవేలపై నడుచుకుంటూ వెళ్తున్నారు. కాన్పూర్ నేషనల్ హైవేపై వ�
గురుగ్రామ్: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. రోజురోజుకూ కొత్త కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దాంతో గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండ�
లక్నో: కరోనా వైరస్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో చాలా రాష్ట్రాల్లో ఆంక్షలు విధిస్తున్నారు. దీంతో వలస కార్మికులు మళ్లీ స్వంత ఊరి బాట పట్టారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజా�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. గత వారం రోజుల నుంచి రోజూ 1.50 లక్షలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా 1.61 లక్షల మందికి కరోనా పాజిటివ�
కరోనా మహమ్మారి | దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విలయతాండవం చేస్తున్నది. పలు రాష్ర్టాలు ఆంక్షలు విధిస్తున్నాయి. పొట్టచేత పట్టుకొని పనుల కోసం ఇతర రాష్ర్టాలకు వెళ్లిన కూలీలు, వలస కార్మికులు
ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటం, కఠిన నియంత్రణలు అమలవుతుండటంతో మళ్లీ గత ఏడాది పరిస్ధితులు పునరావృతమవుతున్నాయి. ముంబైలో పనిచేస్తూ పొట్టపోసుకునే యూపీ, బిహార్, బెంగాల్