Viral News | కోరాపుట్ (ఒడిశా): పొట్టచేతపట్టుకుని ఉపాధి కోసం బెంగళూరు వెళ్లిన ముగ్గురు కార్మికులు చేతిలో చిల్లిగవ్వ లేక, వెయ్యి కిలోమీటర్లు కాలినడకన ఒడిశాలోని కొరాపుట్కు చేరుకున్న హృదయ విదారక సంఘటన ఇది.
YouTuber Manish Kashyap:వలస కార్మికులపై దాడి జరుగుతున్నట్లు ఫేక్ వీడియోలను పోస్టు చేసిన యూట్యూబర్ మనీశ్ కశ్యప్ను తమిళనాడు పోలీసులు మూడు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు. అతన్ని మధురై కోర్టులో గురువార
ఒక రైలులోని జనరల్ బోగి ప్రయాణికులతో కిక్కిరిసి ఉంది. అందులో కొందరు వలస కార్మికులు కూడా ఉన్నారు. అయితే వారు ఏ రాష్ట్రానికి చెందిన వారంటూ తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి అడిగాడు. తమిళా, హిందీనా అని ప్రశ్నించా
Madhya Pradesh | మధ్యప్రదేశ్లోని రీవా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వేగంగా దూసుకొచ్చిన బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులో
తెలంగాణలో కావాల్సినంత పని, పెరిగిన ఉపాధి వేలాదిగా తరలివస్తున్న ఉత్తరాది కార్మికులు సాగు మొదలు భవనాల నిర్మాణం దాకా వాళ్లే ఏడాదిలో 8 నెలలు కుటుంబాలతో కలిసి ఇక్కడే నాట్లు వేస్తే రోజుకు 1,500 కూలీ.. ఎకరానికి 6 వే�
పేరులోనే పెద్ద కన్ఫ్యూజన్.. ఫ్లెక్సీ ల్లో ఆత్మగౌరవ సభ.. వేదికపై సమరభేరి సభ.. అసలు సభ పెట్టుకొన్నాయన ఏమో.. అది తన ఆత్మగౌరవ సభ అనుకొన్నాడు. చివరకు మునుగోడులో బీజేపీ గోడు.. గోడుగానే మిగిలింది.
రామంతాపూర్, ఏప్రిల్ 24 : వలస కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఆదివారం వలస కార్మికులు ఎమ్మెల్యేను కలిసి మేడే జెండా కార్యక్రమానికి రావాలని ఎమ్మె
యూపీ, బీహార్, బెంగాల్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్.. ఏ రాష్ట్ర కూలీలు అయినా మనసులో మాట ఇదే అక్కడ పని లేదు.. నేతలకు సోయిలేదు అందుకే ఇక్కడకొచ్చి బతుకుతున్నం కేసీఆర్లాంటి ముఖ్యమంత్రి మా రాష్ట్రంలో కూడా ఉంటే బా
Minister KTR | ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. ఇటీవల వారణాసిలోని కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభోత్సవం సందర్భంగా కూలీలతో కలిసి మోదీ భోజనం చేసిన దృశ్యా
Migrant worker | భవన నిర్మాణ పని చేసే ఒక పేదవాడు.. రాత్రివేళ ఒక హోటల్కు వెళ్లి.. భోజనం ఏమైనా మిగిలి ఉంటే ఇవ్వమని అడిగాడు. అక్కడ ఉన్న మందుబాబులు అతడిని చితకబాదారు. దీంతో అతడు మృతిచెందాడు
ఉగ్రదాడుల భయంతో సొంత రాష్ర్టాలకు పయనం రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద చలికి వణుకుతూ పడిగాపులు జమ్ము/శ్రీనగర్: జమ్ము కశ్మీర్ నుంచి వేలాది మంది వలస కూలీలు భార్యాపిల్లలతో కలిసి మూటాముల్లె సర్దుకొని సొం�
TS Assembly | తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాలకు చెందిన 15 లక్షల పైచిలుకు కార్మికులు తెలంగాణలో పని చే�
అత్యాచారం| వాళ్లిద్దరు అక్కాచెల్లెళ్లు. తండ్రిలేడు. తల్లేమో డైలీ లేబర్. పక్కింట్లో ఉన్న నలుగురు పోరగాళ్లు వాళ్లపై కన్నేశారు. అదునుచూసి కాటేశారు. ఆపై వారు బలవంతంగా ఆత్మహత్య చేసుకునేలా చేశారు.