ఇటీవల బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన భరోసా నిజమైంది. బీఆర్ఎస్ వారియర్లు ఎక్కడా.. వనకాల్సిన, జనకాల్సిన అవసరం లేదని మీకోసం పని చేసేందుకు బీఆర్ఎస్ లీగల్ టీం ఉందని, ప్రభుత్వ కేసు
Tahsildars Transfers | కరీంనగర్ జిల్లాలో తహసీల్దార్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. 12 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు విడుదల చేశారు.
Woman Rings Doorbells At Midnight | మిస్టరీ మహిళ అర్ధరాత్రి వేళ వీధుల్లో సంచరిస్తున్నది. పలు ఇళ్ల డోర్బెల్స్ మోగిస్తున్నది. ముసుగు వేసుకున్న ఆ మహిళను చూసి పశువులు కూడా పారిపోతున్నాయి. ఇది తెలిసి జనం భయపడిపోతున్నారు.
Slap Fight | బీజేపీ నేత, పోలీస్ అధికారి మధ్య వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. దీంతో వారిద్దరూ ఫైట్ చేసుకున్నారు. చెంపలపై కొట్టుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Gold Hunt | మొఘల్ కాలం నాటి కోట ప్రాంతంలో బంగారు గని ఉన్నట్లు చావా సినిమాలో చూపించారు. ఈ నేపథ్యంలో బంగారం కోసం ఆ ప్రాంతంలో తవ్వకాలు జోరందుకున్నాయి. రాత్రి వేళ గుంపులుగా వచ్చిన జనం టార్చిలైట్ వెలుతురులో అక్కడ త�
బతుకమ్మ సందర్భంగా నిర్దేశిత సమయం దాటిన తర్వాత కూడా డీజే సౌండ్స్ ఉపయోగించిన ఘటనలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మితోపాటు మరో ఇద్దరు వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Nayanthara | దక్షిణాది అగ్ర కథానాయిక నయనతార (Nayanthara) నిన్న రాత్రి (midnight) ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్లింది. అర్ధరాత్రి ఖాళీగా ఉన్న రోడ్డు పక్కన ఐస్క్రీమ్ (ice cream)ని ఎంజాయ్ చేసింది.
Woman's Door Knock At Mid night | అర్ధరాత్రి వేళ నిమ్మకాయ కోసం మహిళ తలుపు తట్టడం ఆ అధికారికి తగని పని అని బాంబే హైకోర్టు పేర్కొంది. అతడి ప్రవర్తన నేపథ్యంలో అధికారులు విధించిన జరిమానా రద్దు చేసేందుకు నిరాకరించింది.
అర్ధరాత్రి వేళ యువతితో ఫోన్ చేయించి గదికి పిలిచిన దుండగులు పాతకక్షలతో రియల్టర్ను దారుణంగా హత్య చేశారు. కత్తులతో విచక్షణారహితంగా పొడిచి, అతడి మర్మాంగాలను కోసేశారు.
కొత్త సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 31 అర్ధరాత్రి ఒంటిగంట వరకు పబ్బులు, క్లబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లు, న్�
అర్ధరాత్రి వేళ కాలనీలోకి చొరబడ్డ ఇద్దరు దొంగలు.. సుమారు పది ఇండ్లు, ప్రైవేటు కార్యాలయాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు. తాళాలు వేసి ఉన్న ఇండ్లను ఎంచుకుని గుట్టుచప్పుడు కాకుండా గంటలోపే తమ పని ముగించుకున్నారు.
న్యూ ఇయర్ జోష్ అంబరాన్నంటింది. ఎక్కడ చూసినా హంగామా అదిరిపోయింది. శనివారం అర్ధరాత్రి 12 గంటలకు 2022 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, 2023ను స్వాగతిస్తూ ప్రజలు సంబురాల్లో మునిగితేలారు.
మునుగోడు ఉపపోరులో అంచనాలకు మించి పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించగా, కొన్ని కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు ఓపికగా నిలబడి ఓటేశారు. 2014లో జరిగిన సాధారణ ఎన్న
గ్రూప్-1 పరీక్షకు వారంరోజులే మిగిలి ఉన్నది. ఇన్ని రోజుల ప్రిపరేషన్ ఒక ఎత్తయితే, ఇకపై చదువబోయేది మరో ఎత్తు. వారం రోజుల క్లిష్ట సమయం అభ్యర్థులకు ఎంతో కీలకం.