న్యూ ఇయర్ జోష్ అంబరాన్నంటింది. ఎక్కడ చూసినా హంగామా అదిరిపోయింది. శనివారం అర్ధరాత్రి 12 గంటలకు 2022 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, 2023ను స్వాగతిస్తూ ప్రజలు సంబురాల్లో మునిగితేలారు.
మునుగోడు ఉపపోరులో అంచనాలకు మించి పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించగా, కొన్ని కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు ఓపికగా నిలబడి ఓటేశారు. 2014లో జరిగిన సాధారణ ఎన్న
గ్రూప్-1 పరీక్షకు వారంరోజులే మిగిలి ఉన్నది. ఇన్ని రోజుల ప్రిపరేషన్ ఒక ఎత్తయితే, ఇకపై చదువబోయేది మరో ఎత్తు. వారం రోజుల క్లిష్ట సమయం అభ్యర్థులకు ఎంతో కీలకం.
రోడ్డుపై వెళ్తున్న యువకుడిని అటకాయించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేస్తావా.. అంటూ కర్రలతో దాడికి పాల్పడిన వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
బంజారాహిల్స్లో ఖరీదైన స్థలాన్ని ఆక్రమించేందుకు రాయలసీమకు చెందిన పలువురు రౌడీలు బీభత్సం సృష్టించారు. కర్రలు, మారణాయుధాలతో స్థలంలోకి ప్రవేశించి అడ్డుకున్న సెక్యూరిటీ గార్డులపై విచక్షణారహితంగా దాడిక�
బంజారాహిల్స్ : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిలింనగర్ బస్తీల్లో దీపావళి రోజున అర్థరాత్రి దాటిన తర్వాత కొంతమంది ఆకతాయిలు రెచ్చిపోయారు. అందరూ నిద్రపోయిన తర్వాత ఐదుగురు యువకులు వినాయక్నగ�