Hyd Metro | ఈ నెల 8న హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్-ఫలక్నుమా మార్గం పనులను ప్రారంభించనున్నారు. 5.5 కిలోమీటర్లు మెట్రో నిర్మించాలని ఇప్పటికే ప్రభు
Hyd Metro | హైదరాబాద్ మెట్రో రెండో దశలపై సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెట్రో రైలు భవన్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉద్యోగులు, సిబ్బ�
కర్ణాటక రాజధాని బెంగళూరులో మూడు రోజుల కిందట కనిపించకుండా పోయిన 12 ఏండ్ల బాలుడిని హైదరాబాద్లో గుర్తించారు. సోషల్ మీడియా సాయంతో బాలుడి ఆచూకీ లభించడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.
‘రాష్ట్రంలో కులం పేరుతో కుంపట్లు.. మతం పేరుతో మంటలు.. ప్రాంతాల పేరుతో పంచాయితీలు పెట్టలేదు... అభివృద్ధే కులం..సంక్షేమమే మతంగా సీఎం కేసీఆర్ పని చేశారు’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. కూకట్పల్లి, కుత్బుల్లాపూ
మహానగరంలో ప్రజా రవాణా వ్యవస్థలో కీలకంగా ఉన్న మెట్రో రైళ్లలో రద్దీ గణనీయంగా పెరుగుతోంది. ప్రధానంగా నగరానికి తూర్పు వైపు ఉన్న నాగోల్, ఉప్పల్ ప్రాంతాల నుంచి పడమర దిక్కున ఉన్న ఐటీ కారిడార్కు చేరుకునేందు�
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని..మెట్రో ప్రయాణికుల కోసం సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్ను ప్రకటించింది ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ. ఈ ప్రత్యేక ఆఫర్ను ప్రయాణికులు మూడు రోజులు పాటు వినియోగించుకోవ
మెట్రో రైలు సంగారెడ్డి జిల్లాకు మణిహారం కాబోతున్నదని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుర్ర సత్యనారాయణ అన్నారు. సీఎం కేసీఆర్ మెట్రో రైలును మంజూరు చేయడంపై బుధవారం పటాన్చెరు ఎమ్మె
మెట్రో రైళ్లలో రద్దీ గణనీయంగా పెరుగుతున్నది. రోడ్డు మార్గంలో ఎదురవుతున్న ట్రాఫిక్ చిక్కుల నుంచి దూరంగా ఉంటూ నగర వాసులు మెట్రో ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. మెట్రో ప్రారంభమైన 2017 నవంబర్ 29 నుంచి ఇప్పటి �
ఎల్బీనగర్ నియోజకవర్గం అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని వనస్థలిపురం మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్రెడ్డి అన్నారు. మెట్రోను హయత్నగర్ వరకు విస్తరణ ప్రకటన చేసినందున హర్షం వ్యక్
ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒకవైపు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ అధికారులు ఢిల్లీ ఎయిర్పోర్టు మెట్రో లైన్పై అధ్యయనం చేసి రాగా, మరోవైపు జనరల్ కన్సల్టెంట్గా ఎంపికైన స
గుల్షన్ దేవయ్య, సయామీఖేర్ జంటగా నటించిన చిత్రం ‘8 ఏ.ఎమ్. మెట్రో’. ‘మల్లేశం’ ఫేమ్ రాజ్ రాచకొండ దర్శకత్వం వహించారు. మే 19న హిందీ, తెలుగు భాషల్లో విడుదలకానుంది. ఈ సినిమాలో ప్రఖ్యాత హిందీ గీత రచయిత గుల్జార్
Hyderabad | దేశీయ మెట్రో నగరాల గృహ నిర్మాణంలో హైదరాబాద్ అగ్రస్థానానికి చేరుకుంటోంది. ఒకవైపు కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు... మరోవైపు అధిక బడ్జెట్తో కూడిన ప్రాజెక్టులను చేపట్టడంలోనూ హైదరాబాద్ గణనీయమైన �
గ్లోబల్ సిటీగా అవతరిస్తున్న హైదరాబాద్ మహానగరం నలువైపులా విస్తరిస్తున్నది. ఇందుకు తగ్గట్టుగానే తెలంగాణ ప్రభుత్వం చక్కటి మౌలిక వసతులు కల్పిస్తున్నది. అదే సమయంలో దీర్ఘ్ఘకాలిక ప్రణాళికలనూ సిద్ధం చేస్త