Hyderabad Metro | నగరంలో మెట్రో విస్తరణలో గాలి మాటలు, నీటి మూటలు అన్న చందంగా మారిపోయింది. ప్రజా ప్రయోజనాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా జరుగుతున్న ప్రణాళికలపై ఆగ్రహం వ్యక్తం అవుతుంది.
హైదరాబాద్ మహానగరంలో రెండో దశ మెట్రో ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్గా చేపట్టనున్నామని తెలంగాణ సర్కారు వెల్లడించింది. దీనికి సంబంధించి రాష్ట్ర పురపాలక శాఖ మెట్రో ప్రాజెక్టు న�
ఎట్టకేలకు హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టు ప్రతిపాదనలు ఢిల్లీకి చేరాయి. ఇటీవల ప్రకటించిన 116 కి.మీ మెట్రో మార్గం కాకుండా అంతకు ముందు సిద్ధం చేసిన 76.4 కి.మీ మేర ప్రతిపాదించిన ప్రాజెక్టు వివరాలను కేం
‘మేమూ మనుషులమే. హైదరాబాద్లో నివాసం ఉంటున్నవాళ్లమే. లేని ఫోర్త్ సిటీ కోసం 40 కి.మీ మేర మెట్రోమార్గాన్ని నిర్మిస్తున్నారు. అలాంటిది ఉత్తర హైదరాబాద్లోని సుచిత్ర, మేడ్చల్, అల్వాల్, శామీర్పేట ప్రాంతాలకు
ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై సీఎం రేవంత్రెడ్డి శనివారం అధికారులతో చర్చించారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్సిటీకి రోడ్ కనెక్టివిటీపై రూట్మ్యాప్ను అధికారులు సీఎంకు వివరించారు.
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైలు టైమింగ్స్ను పొడించారని జరుగుతన్న ప్రచారాన్ని హెచ్ఎంఆర్ఎల్ అధికారులు ఖండించారు. మెట్రో రాకపోకల్లో ఎటువంటి మార్పులు చేయలేదని తెలిపారు. యథావిధిగానే ఉదయం 6 గంటల నుంచి రాత�
వరుసగా మూడు రోజుల సెలవులు, ఎన్నికల హడావిడి ముగియడంతో మంగళవారం తెల్లవారు జాము నుంచే నగరంలో మెట్రో సర్వీసుల కోసం క్యూ కట్టారు. తెలుగు రాష్ర్టాల్లో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో..
వరుసగా మూడు రోజుల సెలవులు, ఎన్నికల హడావిడి ముగియడంతో మంగళవారం తెల్లవారు జాము నుంచే నగరంలో మెట్రో సర్వీసుల కోసం క్యూ కట్టారు. తెలుగు రాష్ర్టాల్లో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో.. హైదరాబాద్కు వచ్చే వారితో పా�
Hyd Metro | ఈ నెల 8న హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్-ఫలక్నుమా మార్గం పనులను ప్రారంభించనున్నారు. 5.5 కిలోమీటర్లు మెట్రో నిర్మించాలని ఇప్పటికే ప్రభు
Hyd Metro | హైదరాబాద్ మెట్రో రెండో దశలపై సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెట్రో రైలు భవన్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఉద్యోగులు, సిబ్బ�
కర్ణాటక రాజధాని బెంగళూరులో మూడు రోజుల కిందట కనిపించకుండా పోయిన 12 ఏండ్ల బాలుడిని హైదరాబాద్లో గుర్తించారు. సోషల్ మీడియా సాయంతో బాలుడి ఆచూకీ లభించడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.
‘రాష్ట్రంలో కులం పేరుతో కుంపట్లు.. మతం పేరుతో మంటలు.. ప్రాంతాల పేరుతో పంచాయితీలు పెట్టలేదు... అభివృద్ధే కులం..సంక్షేమమే మతంగా సీఎం కేసీఆర్ పని చేశారు’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. కూకట్పల్లి, కుత్బుల్లాపూ
మహానగరంలో ప్రజా రవాణా వ్యవస్థలో కీలకంగా ఉన్న మెట్రో రైళ్లలో రద్దీ గణనీయంగా పెరుగుతోంది. ప్రధానంగా నగరానికి తూర్పు వైపు ఉన్న నాగోల్, ఉప్పల్ ప్రాంతాల నుంచి పడమర దిక్కున ఉన్న ఐటీ కారిడార్కు చేరుకునేందు�
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని..మెట్రో ప్రయాణికుల కోసం సూపర్ సేవర్ ఫ్రీడమ్ ఆఫర్ను ప్రకటించింది ఎల్ అండ్ టీ మెట్రో సంస్థ. ఈ ప్రత్యేక ఆఫర్ను ప్రయాణికులు మూడు రోజులు పాటు వినియోగించుకోవ
మెట్రో రైలు సంగారెడ్డి జిల్లాకు మణిహారం కాబోతున్నదని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుర్ర సత్యనారాయణ అన్నారు. సీఎం కేసీఆర్ మెట్రో రైలును మంజూరు చేయడంపై బుధవారం పటాన్చెరు ఎమ్మె