Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణలో మరోసారి సాంకేతి లోపం తలెత్తింది. హైదరాబాద్– భరత్ నగర్ మెట్రో స్టేషన్ మధ్య మరోసారి రైలు ఆగిపోయింది.
Hyderabad Metro | మెట్రో చార్జీలను పెంచాలి.. నష్టాలను భర్తీ చేసుకోవాలి.. అని అనుకున్న ఎల్అండ్టీ వ్యూహం బెడిసికొట్టింది. ప్రయాణికులపై పడనున్న భారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన ఒత్తిడికి మెట్రో నిర్వహణ సంస్థ తల�
నవ్వి పోదురుగాక నాకేంటి సిగ్గు అన్న చందంగా మెట్రో అధికారులు వ్యవహరిస్తున్నారు. నష్టాల సాకు చూపి టికెట్ ధరలు పెంచేశారు. కనిష్ఠంగా రూ.2, గరిష్ఠంగా రూ.16 వరకు చార్జీలు పెంచామని ఎల్ అండ్ టీ ప్రకటించింది.
హైదరాబాద్లో మెట్రో సేవలు ఒక్కసారిగా స్తంభించాయి. సాంకేతిక కారణాలతో పలు మార్గాల్లో సర్వీసులు ఆగిపోయాయి. ప్రధానంగా నిత్యం రద్దీ ఉండే నాగోల్-హైటెక్ సిటీలో రెండున్నర గంటల పాటు నిలిచిపోవడంతో ప్రయాణికుల�
నార్త్ సిటీలో కీలకమైన ప్యారడైజ్-మేడ్చల్ మార్గంలో మార్పులపై మెట్రో దృష్టి పెట్టింది. బేగంపేట ఎయిర్పోర్టు మీదుగా మెట్రో లైన్ తీసుకెళ్లడంలో ఎదురవుతున్న ఇంజినీరింగ్ సాంకేతిక ఇబ్బందులు దృష్ట్యా... ప్
పునాదులు పడేంత వరకు నార్త్ సిటీ మెట్రో ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రభుత్వం మూడు నెలల్లో డీపీఆర్ తయారు చేయాలని ఆదేశించినా... మెట్రో నిర్మాణంలో పునాదులే అత్యంత కీలకమని చెబుతున్నారు. ఈ క్�
గత కొంతకాలంగా మేడ్చల్ మెట్రో సాధన సమితి సాగించిన పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. నార్త్ హైదరాబాద్ ప్రాంతానికి మెట్రో రైలు నిర్మించాలంటూ ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు చేసిన డిమ
Hyderabad Metro | న్యూ ఇయర్ వేడుకలకు రాజధాని హైదరాబాద్ నగరం సిద్ధమవుతోంది. నూతన సంవత్సవర వేడుకల దృష్ట్యా మెట్రో ప్రయాణ వేళ్లల్లో అధికారులు మార్పులు చేశారు.
నార్త్ హైదరాబాద్కు అత్యంత కీలకమైన మెట్రోపై హెచ్ఎంఆర్ఎల్ ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తోంది. రెండో దశ విస్తరణలో భాగంగానే నార్త్ సిటీ మెట్రోను నిర్మించాలనే డిమాండ్ పెరుగుతూ ఉండగా, ఫేస్-2 ప్రాజ�
ఓల్డ్ సిటీ మెట్రో కూల్చివేతలు కొత్త ఏడాదిలోనే ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ సాగుతుండగా, రెండు వారాల్లోగా ప్రక్రియ పూర్తి చేసే లక్ష్యంగా హెచ్ఎంఆర్ఎల్ పెట్టుకున్నది. ఇప్పటికే కొంత
నార్త్ సిటీ (ఉత్తర నగరం) ప్రతిపాదిత మెట్రో ప్రాజెక్ట్ను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరిస్తుంది. నార్త్ సిటీ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నార్త్ సిటీకి మెట్రోను విస్తరించాలన్ని ప్రజల నుంచి పలుమ
నగరంలోని నార్త్ సిటీ మెట్రో విస్తరణకు అనూహ్యంగా రోజు రోజుకూ డిమాండ్ పెరుగుతోంది. నిత్యం లక్షన్నరకు పైగా నార్త్ సిటీలోని పలు ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే వారికి ఎంతగానో ఉపయోగపడేలా మెట్రో విస్తరణ చే�
Metro train | మెట్రోరైల్లో(Metro train) ఎక్కిన మహిళ(Woman )బ్యాగులోంచి నగదుతో పాటు బంగారం(Gold) మాయమయిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.