నగరంలో ప్రజా రవాణాను పూర్తిగా గాలికొదిలేసిన ప్రభుత్వ వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ముందు మెట్రో రెండో దశ విస్తరణపై ఆర్భాటపు ప్రకటనలు చేసిన రేవంత్ రెడ్డి సర్కారు.. ఇప్పుడు కనీసం �
రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపనలు తప్ప.. ఒక్క ఇటుక పేర్చింది లేదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ మండిపడ్డారు. నార్త్ సిటీ అభివృద్ధిలో కీలకమైన జాతీయ రహదారి ఫ్లైఓవర్, మెట్రో ని
హైదరాబాద్ నగర ప్రగతికి, ప్రజల రవాణా అవసరాలను తీర్చడంలో కీలకమైన మెటో రైలు ప్రాజెక్టును రాజకీయ వివాదాల్లోకి లాగొద్దని నార్త్ సిటీ మెట్రో సాధన సమితి అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తోంది. నగర మౌలిక వసతుల క
హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. ఓవైపు తగ్గిపోతున్న ప్రయాణికుల రద్దీ, మరోవైపు తరుచు తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు మెట్రోను వెంటాడుతున్నాయి. దీనికి తోడు సర్కారు భుజాన వే�
లాస్ట్ మైల్ కనెక్టవిటీ లేదు. అధిక ధరలతో ఎవరూ రావడం లేదు. మొత్తానికి 2027 నాటికి 10లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చడమే మెట్రో లక్ష్యం నీరుగారిపోతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే మెట్రో చార�
మీరు నిత్యం మెట్రోలో ప్రయాణం చేస్తుంటారా? గంటల తరబడి మెట్రో కారిడార్లలో గడిపేస్తుంటారా? అయితే ఇకపై మీరు అదనపు డబ్బులు చెల్లించాల్సిందే. ఒకసారి కొనుగోలు చేసిన టికెట్పై రెండు గంటల కంటే ఎక్కువ మెట్రో స్టే
ఓల్డ్ సిటీ మెట్రోకు నిధుల కొరత వేధిస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది ఏప్రిల్ నాటికే ఆస్తుల సేకరణ పూర్తికావాల్సి ఉండగా కాంగ్రెస్ సర్కార్ ఇచ్చే అరకొర నిధులు నిర్వహణకు పోగా మిగిలిన మొత్తాన్ని పరిహారంగా చె�
వారంతా ఉదయాన్నే మెట్రో రైలు (Metro Train) ఎక్కారు. ప్రయాణికులు మార్నింగ్ చేయలేదు అనుకుందో.. ఏమో.. ఆ రైలు.. ఒక్కసారిగా ఆగిపోయింది. ఎంతకూ కదలకపోవడంతో ప్రయాణికులు తమ కాళ్లకు పని చెప్పారు. పట్టాల వెంట ఒకరి వెనక వెనక ఒకర
దసరా పండుగ సెలవులు ముగియడంతో ప్రజలు హైదరాబాద్ (Hyderabad) తిరిగి చేరుకుంటున్నారు. దీంతో ఎల్బీనగర్ (LB Nagar) పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎంతకూ వాహనాలు కదలక పోవడంతో జనం మెట్రో రైలును (Metro Train) ఆశ్రయ�
మెట్రో రవాణా వ్యవస్థ పేరుకే ఆధునాతనమైనది. ఆచరణలో అన్నీ అతుకుల బొంతలే. రూ.వేల కోట్లు వెచ్చించి నిర్మిస్తున్నా.. అందుబాటులోకి వచ్చే నాటికి పడే ఆర్థిక భారం మెట్రో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నది.
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైలు నిర్వహణలో మరోసారి సాంకేతి లోపం తలెత్తింది. హైదరాబాద్– భరత్ నగర్ మెట్రో స్టేషన్ మధ్య మరోసారి రైలు ఆగిపోయింది.
Hyderabad Metro | మెట్రో చార్జీలను పెంచాలి.. నష్టాలను భర్తీ చేసుకోవాలి.. అని అనుకున్న ఎల్అండ్టీ వ్యూహం బెడిసికొట్టింది. ప్రయాణికులపై పడనున్న భారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన ఒత్తిడికి మెట్రో నిర్వహణ సంస్థ తల�
నవ్వి పోదురుగాక నాకేంటి సిగ్గు అన్న చందంగా మెట్రో అధికారులు వ్యవహరిస్తున్నారు. నష్టాల సాకు చూపి టికెట్ ధరలు పెంచేశారు. కనిష్ఠంగా రూ.2, గరిష్ఠంగా రూ.16 వరకు చార్జీలు పెంచామని ఎల్ అండ్ టీ ప్రకటించింది.