నగరవాసులకు గుడ్న్యూస్. మెట్రో రైలు వేళల్లో అధికారులు మార్పు చేశారు. ఇప్పటివరకు రాత్రి 11 గంటల వరకు చివరి రైలు ఉండగా.. ఇక నుంచి ఆ రైలు 11.45 గంటలకు బయలుదేరి.. గమ్యస్థానానికి 12.45 గంటలకు చేరుకుంటుంది.
నగరవాసులకు గుడ్న్యూస్. మెట్రో రైలు వేళల్లో అధికారులు మార్పు చేశారు. ఇప్పటివరకు రాత్రి 11 గంటల వరకు చివరి రైలు ఉండగా.. ఇక నుంచి ఆ రైలు 11.45 గంటలకు బయలుదేరి.. గమ్యస్థానానికి 12.45 గంటలకు చేరుకుంటుంది.
ప్రపంచంలోనే అతి పెద్ద పబ్లిక్-ప్రైవేటు-పార్ట్నర్షిప్ మెట్రో ప్రాజెక్టు.. నిన్నటిదాకా ఇలా మనం గర్వంగా చెప్పుకున్న హైదరాబాద్ మెట్రో మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది. హైదరాబాద్ మహా నగరానికి విశ్వ న
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిశాయి. ఓటేస్తానికి సొంతూర్లకు వెళ్లిన ప్రజలు తిరిగి నగర బాట పట్టారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల్లో మంగళవారం తెల్లారేసరికి నగరానికి చేరుకున్నారు. దీంతో ఉదయం 5.30 నుంచి
హైదరాబాద్కు మణిహారంగా చెప్పుకొనే మెట్రో రైలును త్వరలో అమ్మకానికి పెట్టబోతున్నారు. ఈ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నట్టు ఎల్ అండ్ టీ సంస్థ ప్రెసిడెంట్, శాశ్వత డైరెక్టర్, సీఎఫ్వో ఆ
Bengaluru Metro | రోజూ లక్షల మందికి ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్సీఎల్) వివాదంలో చిక్కుకుంది. మెట్రోలో సెక్యూరిటీ సూపర్వైజర్ (security supervisor) చేసిన ఓ పనికి విమర్శలు వెల్ల
Bengaluru boy | ఒక విద్యార్థి కోచింగ్ సెంటర్ నుంచి పారిపోయాడు. (Bengaluru boy) తన వద్ద ఉన్న పార్కర్ పెన్నులు అమ్మి వంద సంపాదించాడు. ఆ డబ్బుతో మూడు నగరాలు చుట్టాడు. బాలుడి తల్లిదండ్రులు సోషల్ మీడియాలో చేసిన విన్నపానికి ఒ�
నగరంలో వాయు కాలుష్యం తీవ్రత తగ్గాలన్నా..? వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించాలన్నా..? రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉండాలన్నా..? ప్రజా రవాణా వ్యవస్థలే అంతిమ పరిష్కారం.
Akshay Kumar | బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) మెట్రోలో ప్రయాణించి అభిమానులకు షాక్ ఇచ్చాడు. ప్రముఖ నిర్మాత దినేష్ విజన్తో కలిసి అక్షయ్.. గురువారం ముంబై మెట్రో (Mumbai Metro) రైలులో ప్రయాణించాడు.
CM KCR | షాద్నగర్ వరకు మెట్రో తీసుకొచ్చే బాధ్యత నాది అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక్కడి వరకు మెట్రో వస్తే మీ భూముల ధరలు మూడింతలు పెరుగుతాయని కేసీఆర్ అన్నారు. షాద్నగర్ నియోజక�
మియాపూర్ నుంచి ఇస్నాపూర్ వరకు మెట్రో రైలును పొడిగిస్తున్నామని, ఈసారి కేసీఆర్కు ఓటేసి మూడోసారి సీఎం చేస్తే ఇస్నాపూర్ వరకు మెట్రో త్వరలో చూస్తామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీ�
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో కారిడార్ నిర్మాణ పనులకు టెండర్ గడువు బుధవారంతో ముగియనుంది. ప్రభుత్వ రంగ సంస్థగా హైదరాబాద్ ఎయిర్పోర్టు మెట్రో లిమిటెడ�