ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో బుధవారం కారిడార్-3 (నాగోల్-రాయదుర్గం)లో మెట్రో రైళ్లు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నిమిషాలకు ఒక రైలు బదులు 5 నిమిషాల ఫ్రీక్వెన్సీతో
ఎయిర్ పోర్ట్ మెట్రో పనులను వేగవంతం చేసేందుకు సమాంతరంగా అనేక ముందస్తు నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించామని, ఆ పనులు శరవేగంగా సాగుతున్నాయని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హెచ్ఎఎంఎల్) ఎండ
హైదరాబాద్ మహా నగరానికి మెట్రో రైలు మణి హారంగా మారింది. కాలుష్య రహిత ప్రయాణ సేవలు అందిస్తూ ప్రజాదరణ పొందిన రవాణా వ్యవస్థగా నిలిచింది. మెట్రోకు పెరుగుతున్న ఆదరణ, ప్రజావసరాల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం మెట
పట్టణాలు, పల్లెల అభివృద్ధి ... పరిశ్రమలు, పర్యావరణం.. వ్యవసాయం, ఐటీ ఇలా.. అన్నిరంగాల్లో సమతుల్యమైన అభివృద్ధి నమూనాను దేశం ముందు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వానిదే అని రాష్ట్ర ఐ
రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోనున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నగరానికి చెందిన మేయర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ �
శంషాబాద్ విమానాశ్రయ ప్రయాణికులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మెట్రో రైల్ సేవలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు
హైదరాబాద్లో మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టు నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఈ దశలో మైండ్స్పేస్ జంక్షన్ వద్దగల రాయదుర్గం మెట్రో టర్మినల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రో రైల్ మ
ప్రజా రవాణా వ్యవస్థలో కాలుష్య రహిత ప్రయాణానికి హైదరాబాద్ మెట్రో రైల్ కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మితమై హైదరాబాద్కు మణిహారంలా మారిన ఈ ప్రాజెక్టు మంగళవారం ఐదేం డ్లు పూర్
ఎయిర్పోర్టు మెట్రో కారిడార్కు నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఐటీ కారిడార్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు అత్యంత వేగవంతమైన ప్రజా రవాణా సాధనంగా మెట్రోను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్ర
ప్రజా రవాణా వ్యవస్థలో కాలుష్య రహిత ప్రయాణానికి కేరాఫ్ అడ్రస్గా మెట్రో రైలు మారింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన ఈ ప్రాజెక్టు హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా మారింది. వరదలు వచ్చినా, రోడ్ల మీద
MGBS-JBS | నేడు ఎంజీబీఎస్-జేబీఎస్ రూట్లో మెట్రో సర్వీసులు నిలిచిపోనున్నాయి. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తున్నది. ఈ సభకు ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ స్థ
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఘటన నేపథ్యంలో మెట్రో రైళ్లను అధికారులు రద్దు చేశారు. నగరంలోని అన్ని మార్గాల్లో రైళ్లను రద్దు చేస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. రేపటి నుంచి యధ
మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ఆఫీస్, ఇతర ప్రాంతాలకు మెట్రోలో ప్రయాణించే వారు ఇక నుంచి మడత పెట్టే సైకిళ్లను తమవెంట తీసుకువెళ్లవచ్చు. ఈ మేరకు మెట్రో రైలు సంస్థ అనుమతి ఇచ్చింది. అయితే సైకిల్ బ్యాగు సైజ్ 60/
హైదరాబాద్ : మెట్రోసేవల్లో అంతరాయం ఏర్పడింది. నాంపల్లి మెట్రోస్టేషన్లో ట్రాక్పై రైలు నిలిచిపిపోయింది. సాంకేతిక కారణాలతో ట్రాక్పై ఆగిపోయింది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ కారిడార్లో నాంపల్లి స్టేష�
ఇంటర్నెట్లో చిన్నారులు డ్యాన్స్ చేసే వీడియోలు నెటిజన్లను అలరిస్తుంటాయి. చాలామంది పిల్లల క్యూట్ ఎక్స్ప్రెషన్స్కు ఫిదా అవుతుంటారు. అలాంటి ఒక వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నది. మెట్రో �