హైదరాబాద్లో మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టు నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఈ దశలో మైండ్స్పేస్ జంక్షన్ వద్దగల రాయదుర్గం మెట్రో టర్మినల్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు మెట్రో రైల్ మ
ప్రజా రవాణా వ్యవస్థలో కాలుష్య రహిత ప్రయాణానికి హైదరాబాద్ మెట్రో రైల్ కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మితమై హైదరాబాద్కు మణిహారంలా మారిన ఈ ప్రాజెక్టు మంగళవారం ఐదేం డ్లు పూర్
ఎయిర్పోర్టు మెట్రో కారిడార్కు నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ఐటీ కారిడార్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు అత్యంత వేగవంతమైన ప్రజా రవాణా సాధనంగా మెట్రోను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్ర
ప్రజా రవాణా వ్యవస్థలో కాలుష్య రహిత ప్రయాణానికి కేరాఫ్ అడ్రస్గా మెట్రో రైలు మారింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన ఈ ప్రాజెక్టు హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా మారింది. వరదలు వచ్చినా, రోడ్ల మీద
MGBS-JBS | నేడు ఎంజీబీఎస్-జేబీఎస్ రూట్లో మెట్రో సర్వీసులు నిలిచిపోనున్నాయి. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో బీజేపీ బహిరంగ సభ నిర్వహిస్తున్నది. ఈ సభకు ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ స్థ
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఘటన నేపథ్యంలో మెట్రో రైళ్లను అధికారులు రద్దు చేశారు. నగరంలోని అన్ని మార్గాల్లో రైళ్లను రద్దు చేస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. రేపటి నుంచి యధ
మెట్రో ప్రయాణికులకు శుభవార్త. ఆఫీస్, ఇతర ప్రాంతాలకు మెట్రోలో ప్రయాణించే వారు ఇక నుంచి మడత పెట్టే సైకిళ్లను తమవెంట తీసుకువెళ్లవచ్చు. ఈ మేరకు మెట్రో రైలు సంస్థ అనుమతి ఇచ్చింది. అయితే సైకిల్ బ్యాగు సైజ్ 60/
హైదరాబాద్ : మెట్రోసేవల్లో అంతరాయం ఏర్పడింది. నాంపల్లి మెట్రోస్టేషన్లో ట్రాక్పై రైలు నిలిచిపిపోయింది. సాంకేతిక కారణాలతో ట్రాక్పై ఆగిపోయింది. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ కారిడార్లో నాంపల్లి స్టేష�
ఇంటర్నెట్లో చిన్నారులు డ్యాన్స్ చేసే వీడియోలు నెటిజన్లను అలరిస్తుంటాయి. చాలామంది పిల్లల క్యూట్ ఎక్స్ప్రెషన్స్కు ఫిదా అవుతుంటారు. అలాంటి ఒక వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నది. మెట్రో �
Metro train | మెట్రో రైల్వే ట్రాక్పై యువకుడు హల్చల్ చేశారు. గుర్తుతెలియని యువకుడు సికింద్రాబాద్ వెస్ట్-జేబీఎస్ మార్గంలో రైల్వే ట్రాక్పై నడుచుకుంటూ వెళ్తున్నట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు.
మీ ఫ్రెండ్ ఎవరైనా మెట్రో రైల్లో పార్టీ చేసుకుంటున్నాను అని చెబితే నమ్మేయండి!! ఎందుకంటే అది నిజం కాబోతున్నది. మెట్రో రైళ్లలో బర్త్డే, ప్రీ వెడ్డింగ్ షూట్, వివాహ వార్షికోత్సవాల్లాంటి చిన్నచిన్న
మెట్రో రైలులో ఐటీ ఉద్యోగులతో సందడి నెలకొంది. మార్చి నెలాఖరు వరకు ప్రతిరోజూ దాదాపు 2.20లక్షల మంది ప్రయాణం చేశారు. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య 2.75 లక్షలకు పెరిగిందని మెట్రో అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ�
హైదరాబాద్ : ఎప్పుడు అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మెట్రో ట్రైన్లో ప్రయాణించి ఆశ్చర్యపరిచారు. గురువారం పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తాతో క�
మూడేండ్లుగా వీజీఎఫ్ ఇవ్వని కేంద్ర సర్కారు బెంగళూరు, చెన్నై మెట్రోకు నిధుల వరద.. కోచ్చి, నాగపూర్ రెండో దశకూ కేటాయింపు హైదరాబాద్ మెట్రోకు 254 కోట్ల పెండింగ్.. అరడజను లేఖలు రాసిన మంత్రి కేటీఆర్, సీఎస్ నిధ�