Hyderabad Metro | హైదరాబాద్ పాత నగరంలో మెట్రో రైలు కూత పెట్టనున్నది. ఇప్పటికే మూడు మార్గాల్లో విజయవంతంగా కొనసాగుతున్న మెట్రో రైలు సేవలను పాతనగరం వరకు విస్తరించేందుకు త్వరగా చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశి
Delhi Metro train | ఓ యువకుడు టికెట్ తీసుకుని మెట్రో స్టేషన్లో ప్రవేశించాడు. ఆ తర్వాత ప్లాట్ఫామ్పైకి వచ్చి ట్రెయిన్ కోసం వేచి చూశాడు. రైలు ప్లాట్ఫామ్ మీదకు వస్తుండగానే ఒక్కసారిగా దాని ముందు దూకి ఆత్మహత్యకు పా
హైదరాబాద్ మెట్రో ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. సోమవారం (జూలై 3) ఒకే రోజు 5.10 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి చారిత్రక మైలురాయిని సాధించింది. మహానగరంలో 3 కారిడార్లలో 69 కిలో మీటర్ల మేర మెట్ర�
ఐటీ కారిడార్..శంషాబాద్ ఎయిర్పోర్టు..నగర శివారులో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు. ఈ రెండింటి మధ్య వారధిగా ఉన్న ఔటర్ రింగు రోడ్డు ఇప్పటికే అత్యంత కీలకమైన రోడ్డు మార్గంగా నిలిచింది. ఓఆర్�
నా సమస్య గురించి చెప్పాలంటే.. సంక్షిప్తంగా అయినా నా కథ వివరించాలి. నేను కార్పొరేట్ ఉద్యోగిని. పని ఒత్తిడి బాగానే ఉంటుంది. దీంతో తరచూ మెట్రో ట్రైన్లో కునుకుతీస్తుంటాను. ఒకసారైతే, మొద్దు నిద్రలో జారిపోయాన
హైదరాబాద్ మెట్రో రైలుపై ఆది నుంచి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న కేంద్రం ఈసారైనా ధోరణి మార్చుకుంటుందా? ప్రస్తుతం తెలంగాణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిణామమిది.
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో బుధవారం కారిడార్-3 (నాగోల్-రాయదుర్గం)లో మెట్రో రైళ్లు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు 7 నిమిషాలకు ఒక రైలు బదులు 5 నిమిషాల ఫ్రీక్వెన్సీతో
ఎయిర్ పోర్ట్ మెట్రో పనులను వేగవంతం చేసేందుకు సమాంతరంగా అనేక ముందస్తు నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించామని, ఆ పనులు శరవేగంగా సాగుతున్నాయని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హెచ్ఎఎంఎల్) ఎండ
హైదరాబాద్ మహా నగరానికి మెట్రో రైలు మణి హారంగా మారింది. కాలుష్య రహిత ప్రయాణ సేవలు అందిస్తూ ప్రజాదరణ పొందిన రవాణా వ్యవస్థగా నిలిచింది. మెట్రోకు పెరుగుతున్న ఆదరణ, ప్రజావసరాల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం మెట
పట్టణాలు, పల్లెల అభివృద్ధి ... పరిశ్రమలు, పర్యావరణం.. వ్యవసాయం, ఐటీ ఇలా.. అన్నిరంగాల్లో సమతుల్యమైన అభివృద్ధి నమూనాను దేశం ముందు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వానిదే అని రాష్ట్ర ఐ
రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోనున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నగరానికి చెందిన మేయర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ �
శంషాబాద్ విమానాశ్రయ ప్రయాణికులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మెట్రో రైల్ సేవలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు