Man Begs Inside Metro | బెంగళూరు మెట్రో ట్రైన్లో ఒక వ్యక్తి భిక్షాటన చేశాడు. ప్రయాణికులను డబ్బులు అడిగాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతడ్ని మెట్రో ట్రైన్ నుంచి దించివేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్
గత ఏడెనిమిదేళ్లుగా జింఖానా మైదానంలో బాణాసంచా దుకాణాల ఏర్పాటుకు అనుమతులివ్వని కంటోన్మెంట్ బోర్డు ఈ సారి ఆదాయం కోసం అనుమతులు ఇచ్చేందుకు ఆన్లైన్ టెండర్లను ఆహ్వానించింది. జింఖానా మైదానంలో ఏర్పాటు చేస�
రాష్ట్రం నుంచి మరో ప్రపంచ దిగ్గజ కంపెనీ తప్పుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల్లో పలు కంపెనీలు తెలంగాణ నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో ఎల్అండ్టీ చేరి�
కేంద్రం మొండి చేయి చూపడంతో నగరంలో మెట్రో విస్తరణ ఆశలు గల్లంతు అవుతున్నాయి. 10నెలలు గడిచిన డీపీఆర్లను ఆమోదించకపోవడంతో మెట్రో సంస్థ ఫేజ్-2 విస్తరణ అంశంలో ముందుకు కదల్లేకపోతుంది.
పార్లమెంట్ వేదికగా 30 లక్షల మందికి ఉపయోగపడే మెట్రో విషయాన్ని అడిగినోళ్లే లేకుండా పోయారు. డీపీఆర్ కేంద్రానికి చేర్చి కాంగ్రెస్ సర్కారు చేతులు దులుపుకొంటే... సవరణల పేరిట కేంద్రంలోని బీజేపీ దోబూచులాడుతో
Hyderabad Metro | నగరాన్ని ముంచెత్తిన భారీ వానలతో మెట్రో యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. సాధారణ రోజుల్లోనే వాతావరణంలో కాలుష్యం, భారీ రద్దీతో మొరాయించే మెట్రో కోచ్లు...
గ్రేటర్ హైదరాబాద్లో మెట్రో విస్తరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మూడు రూట్లలో మెట్రోను విస్తరించడానికి కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.
Hyderabad Metro | పెంచిన మెట్రో చార్జీలు రద్దు చేయాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు హైదరాబాద్ నాగోలులోని మెట్రో ప్రధాన కార్యాలయం ముందు సీసీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఎస్యూసీఐ, ఎంసీపీఐ పార
Metro | సాధారణంగా ప్రయాణ సమయంలో ఆకలేస్తే తినడం సర్వసాధారణమే. అయితే, రూల్స్ పాటింకపోతే అధికారుల ఆగ్రహానికి గురికాక తప్పదు. తాజాగా ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.
నగరంలో మెట్రో మార్గాల వెంబడి ఉన్న మాల్స్, మల్టీప్లెక్సులు, కార్యాలయాలతో అనుసంధానం చేసేలా మెట్రో స్టేషన్ల నుంచి నేరుగా కార్యాలయాలకు చేరుకునేందుకు స్కైవాక్ల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తామని మెట్రో ఎండీ
హెచ్ సిటీ ( హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్టక్చ్రర్) ప్రాజెక్టు ఆ మూడు శాఖల్లో మంట పుట్టిస్తున్నది. ఎస్సార్డీపీ స్థానంలో సిగ్నళ్లు లేని జంక్షన్లే లక్ష్యంగా కాంగ్�
నార్త్ సిటీలో కీలకమైన ప్యారడైజ్-మేడ్చల్ మార్గంలో మార్పులపై మెట్రో దృష్టి పెట్టింది. బేగంపేట ఎయిర్పోర్టు మీదుగా మెట్రో లైన్ తీసుకెళ్లడంలో ఎదురవుతున్న ఇంజినీరింగ్ సాంకేతిక ఇబ్బందులు దృష్ట్యా... ప్
పాతనగరం మెట్రో కోసం భూసేకరణ నత్తనడకన సాగుతున్నది. జనవరి మొదటి వారంలోనే కూల్చివేతలు మొదలుపెట్టాల్సి ఉన్నా.. భూములు ఇచ్చేందుకు జనాలు ముందుకు రాకపోవడంతో ప్రణాళిక గాడి తప్పింది. ఇప్పటికీ 40మందికే మాత్రమే భూ �
పునాదులు పడేంత వరకు నార్త్ సిటీ మెట్రో ఉద్యమ కార్యాచరణకు శ్రీకారం చుట్టనున్నారు. ప్రభుత్వం మూడు నెలల్లో డీపీఆర్ తయారు చేయాలని ఆదేశించినా... మెట్రో నిర్మాణంలో పునాదులే అత్యంత కీలకమని చెబుతున్నారు. ఈ క్�