Varun Dhawan |బాలీవుడ్ యువ హీరో వరుణ్ ధావన్ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ‘బోర్డర్ 2’ విజయంతో ఫుల్ జోష్లో ఉన్నాడు. అయితే ఆ ఉత్సాహం కాస్త ఎక్కువైందా అన్నట్టుగా, అతడి తాజా మెట్రో ప్రయాణం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
హైదరాబాద్ మెట్రో బోగీలపై ప్రభుత్వం చేసే ప్రకటనలు ప్రచారానికే పరిమితం అవుతున్నాయి. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా కొత్త బోగీలను ఏర్పాటు చేయాల్సి ఉన్నా... సర్కారు నిర్లక్ష్యం చేస్తోంది. కానీ రేపుమాపు అను�
డిసెంబర్ 31 సంబురాల సందర్భంగా నగరవాసుల సౌలభ్యం కోసం మెట్రో ప్రత్యేక చర్యలు తీసుకున్నది. అర్ధరాత్రి ఒంటి గంట వరకు మెట్రో రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది.
Man Begs Inside Metro | బెంగళూరు మెట్రో ట్రైన్లో ఒక వ్యక్తి భిక్షాటన చేశాడు. ప్రయాణికులను డబ్బులు అడిగాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతడ్ని మెట్రో ట్రైన్ నుంచి దించివేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్
గత ఏడెనిమిదేళ్లుగా జింఖానా మైదానంలో బాణాసంచా దుకాణాల ఏర్పాటుకు అనుమతులివ్వని కంటోన్మెంట్ బోర్డు ఈ సారి ఆదాయం కోసం అనుమతులు ఇచ్చేందుకు ఆన్లైన్ టెండర్లను ఆహ్వానించింది. జింఖానా మైదానంలో ఏర్పాటు చేస�
రాష్ట్రం నుంచి మరో ప్రపంచ దిగ్గజ కంపెనీ తప్పుకున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలల్లో పలు కంపెనీలు తెలంగాణ నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఆ జాబితాలో ఎల్అండ్టీ చేరి�
కేంద్రం మొండి చేయి చూపడంతో నగరంలో మెట్రో విస్తరణ ఆశలు గల్లంతు అవుతున్నాయి. 10నెలలు గడిచిన డీపీఆర్లను ఆమోదించకపోవడంతో మెట్రో సంస్థ ఫేజ్-2 విస్తరణ అంశంలో ముందుకు కదల్లేకపోతుంది.
పార్లమెంట్ వేదికగా 30 లక్షల మందికి ఉపయోగపడే మెట్రో విషయాన్ని అడిగినోళ్లే లేకుండా పోయారు. డీపీఆర్ కేంద్రానికి చేర్చి కాంగ్రెస్ సర్కారు చేతులు దులుపుకొంటే... సవరణల పేరిట కేంద్రంలోని బీజేపీ దోబూచులాడుతో
Hyderabad Metro | నగరాన్ని ముంచెత్తిన భారీ వానలతో మెట్రో యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. సాధారణ రోజుల్లోనే వాతావరణంలో కాలుష్యం, భారీ రద్దీతో మొరాయించే మెట్రో కోచ్లు...
గ్రేటర్ హైదరాబాద్లో మెట్రో విస్తరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మూడు రూట్లలో మెట్రోను విస్తరించడానికి కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.
Hyderabad Metro | పెంచిన మెట్రో చార్జీలు రద్దు చేయాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు హైదరాబాద్ నాగోలులోని మెట్రో ప్రధాన కార్యాలయం ముందు సీసీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, ఎస్యూసీఐ, ఎంసీపీఐ పార
Metro | సాధారణంగా ప్రయాణ సమయంలో ఆకలేస్తే తినడం సర్వసాధారణమే. అయితే, రూల్స్ పాటింకపోతే అధికారుల ఆగ్రహానికి గురికాక తప్పదు. తాజాగా ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.
నగరంలో మెట్రో మార్గాల వెంబడి ఉన్న మాల్స్, మల్టీప్లెక్సులు, కార్యాలయాలతో అనుసంధానం చేసేలా మెట్రో స్టేషన్ల నుంచి నేరుగా కార్యాలయాలకు చేరుకునేందుకు స్కైవాక్ల నిర్మాణాన్ని ప్రోత్సహిస్తామని మెట్రో ఎండీ