‘ఇసుక కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు. ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటే ఇంటికే వస్తుంది’ అంటూ టీజీఎండీసీ అధికారులు చెప్తున్న మాటలు బూటకమని తేలిపోయింది. ఒక్కో లారీ ఇసుక బుకింగ్కు రూ. 6 వేల లంచం సమర్పించ�
మండలంలోని ప్రగతిసింగారం, వసంతాపూర్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సిక్తా పట్నాయక్ శనివారం తనిఖీ చేశారు. ప్రగతి సింగారంలో ధాన్యం అధికంగా ఉండడంతో ఆరా తీశా రు. సెంటర్ నుంచి ట్యాగ్ అయి�
సీఎంఆర్ బియ్యం అందజేయడంలో జాప్యం చేస్తున్న రైస్ మిల్లర్లపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోసారి గడువు పొడిగించాలని మిల్లర్లు ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేసినప్పటికీ సర్కార్ మాత్రం కుదరదని తేల్చి చెబు
నల్లగొండ జిల్లాలో 2022-23 వానకాలంతోపాటు యాసంగి సీజన్కు సంబంధించిన సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) లక్ష్యం నల్లగొండ జిల్లాలో పూర్తి కాలేదు. జనవరి-31తో గడువు ముగిసినా వానకాలం సీజన్ది 99 శాతం, యాసంగి సీజన్ద�
జిల్లాలో యాసంగి సాగు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆయా పంటల సాగు ఇప్పటికే పూర్తికాగా ప్రస్తుతం వరినాట్లు జోరందుకున్నాయి. వికారాబాద్ జిల్లాలో గత యాసంగిలో 90,495 ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేయగా, ఈసార
మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతున్నది. వానకాలంలో 1,57,443 ఎకరాల్లో వరి సాగు చేయగా, యంత్రాంగం ఇప్పటి వరకు 1.17 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించింది. ఇప్పటికే 6,281 మంది రైతులకు రూ. 98.53 కోట్లు జమ చే�
రైస్ మిల్లర్లు ఈ నెల 30లోపు సీఎంఆర్ పూర్తి చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యం అందించాలని కలెక్టర్ శ్రీనివాస్ సూచించారు. మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవన్లో మిల్�
ఈ ఏడాది వానకాలం ధాన్యం కొనుగోళ్లు తగ్గాయి. గతేడాదితో పోలిస్తే సగం కన్నా తక్కువగానే ప్రభుత్వం కొనుగోలు చేసింది. రంగారెడ్డి జిల్లాలో ఈ సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు దాదాపు పూర్తవ్వగా.. ఇప్పటివరకు క
ఉమ్మడి జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)పై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. కేటాయించిన ధాన్యం మేరకు తిరిగి అప్పగించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2022-23కు సంబంధించిన సీఎంఆర్ను గత డిసెంబర్ 31లోప�
సింగరేణి వ్యాప్తంగా ఉన్న భూగర్భ గనుల ఉత్పత్తిలో శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 6 టాప్ ప్లేస్లో ఉందని గని మేనేజర్ ఈ తిరుపతి తెలిపారు. శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర�
ల్లగొండ జిల్లాలోని పలు రైస్ మిల్లుల్లో సివిల్ సప్లయ్ అండ్ టాస్క్ ఫోర్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. కలెక్టర్ హేమంత్ కేశవ్ ఆదేశాల మేరకు జిల్లాలోని సీఎమ్మార్ పెండింగ్ ఉన్న మిల్లుల�
మిల్లర్ల అక్రమ దందా ఇష్టారాజ్యంగా సాగుతున్నది. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కింద పౌరసరఫరాల శాఖ ఇచ్చిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి బియ్యాన్ని బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారని ఆరోపణలు వస్తున్న�
ధాన్యం కొనుగోళ్లలో అంచనా తప్పింది. ఎన్నికల సమయంలో కొనుగోళ్లు ప్రారంభం కావడం, అధికారులంతా ఈ పనిలోనే నిమగ్నమై ఉండడంతో కొంత నిర్లిప్తత కనిపించింది. ఫలితంగా ఎక్కువ మంది రైతులు ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపార�
రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యంగా మార్చడానికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం మిల్లులకు
అప్పగిస్తుంది. నిర్ణీత గడువు ఇచ్చి సేకరిస్తుంది. సూర్యాపేట జిల్లాలో 2022-23 యాసంగి సీజన్కు సంబంధించిన 2,57,849 మెట�