ఈ ఏడాది వానకాలం సీజన్లో అత్యధికంగా వరి సాగు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని 3,05,126 ఎకరాల్లో వరి వేశారు. అత్యధికంగా వలిగొండ మండలంలో 42,367 ఎకరాల్లో సాగు చేశారు. తర్వాతి స్థానాల్లో రామన్నపేట, భూదాన్ పోచంపల�
వానకాలం యాక్షన్ ప్లాన్ను వ్యవసాయశాఖ అధికారులు సిద్ధం చేశారు. మంచిర్యాల జిల్లాలో ఈ ఏడాది 4.57 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అంచనా వేశారు. కడెం కింద 62,702 ఎకరాలు, ర్యాలీ, నీల్వాయి, గొల్లవాగు కింద 7,082, 897 చె�
రంగారెడ్డి జిల్లా రియల్ ఎస్టేట్, పరిశ్రమలు, కూరగాయలు, పూల సాగుకు పెట్టింది పేరు. హైదరాబాద్ మహా నగరాన్ని ఆవరించి ఉన్న జిల్లాలో వీటిన్నింటితోపాటు సుగంధ ద్రవ్యాల సాగు కూడా లాభదాయకంగా కొనసాగుతున్నది.
ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మెదక్ జిల్లాలో నేటి వరకు 90 శాతం ధాన్యం కొనుగోలు చేసినట్లు అదనపు కలెక్టర్ రమేశ్ తెలిపారు. ఆదివారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటు�