మెర్సిడెజ్ బెంజ్.. దేశీయ మార్కెట్లో మరింత పట్టు సాధించడానికి పావులు కదుపుతున్నది. నూతన సంవత్సరంలో సరాసరిగా మరో 12 మాడళ్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ తె�
జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ క్రమంగా తన పంతాను మార్చుకుంటున్నది. లగ్జరీ కార్లతోపాటు విద్యుత్తో నడిచే వాహనాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే కొన్ని వాహనా�
జీఎస్టీ తగ్గింపుతో ఒకవైపు వాహన ధరలను తగ్గిస్తున్న ప్రస్తుత తరుణంలో జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ మాత్రం తన వాహన ధరలను పెంచడానికి సిద్ధమైంది.
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ వచ్చే నాలుగు నెలల్లో అన్ని రకాల మాడళ్ల ధరలను 3 శాతం వరకు సవరించబోతున్నట్టు వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రెండు దఫాలుగా తమ కార్ల ధరల�
హైదరాబాద్ బంజారాహిల్స్లో బెంజ్ కారు (Benz Car) బీభత్సం సృష్టించింది. సోమవారం ఉదయం అతివేగంగా దూసుకొచ్చిన కారు బంజారాహిల్స్ సిటీ సెంటర్ షాపింగ్మాల్ వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో కారు ము
Salim Khan | బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan)కు వరుస హత్య బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ (Salim Khan) తాజాగా ఖరీదైన లగ్జరీ కారు (luxury car) కొనుగోలు చేసినట్లు తెలిసి�
Mercedes-Benz EQS | మెర్సిడెజ్ బెంజ్ తన ఈక్యూఎస్ ఎస్యూవీ కారును సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. దీని ధర రూ.2.25 కోట్ల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది.