జీఎస్టీ తగ్గింపుతో ఒకవైపు వాహన ధరలను తగ్గిస్తున్న ప్రస్తుత తరుణంలో జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ మాత్రం తన వాహన ధరలను పెంచడానికి సిద్ధమైంది.
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ వచ్చే నాలుగు నెలల్లో అన్ని రకాల మాడళ్ల ధరలను 3 శాతం వరకు సవరించబోతున్నట్టు వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి రెండు దఫాలుగా తమ కార్ల ధరల�
హైదరాబాద్ బంజారాహిల్స్లో బెంజ్ కారు (Benz Car) బీభత్సం సృష్టించింది. సోమవారం ఉదయం అతివేగంగా దూసుకొచ్చిన కారు బంజారాహిల్స్ సిటీ సెంటర్ షాపింగ్మాల్ వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో కారు ము
Salim Khan | బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan)కు వరుస హత్య బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సల్మాన్ తండ్రి సలీమ్ ఖాన్ (Salim Khan) తాజాగా ఖరీదైన లగ్జరీ కారు (luxury car) కొనుగోలు చేసినట్లు తెలిసి�
Mercedes-Benz EQS | మెర్సిడెజ్ బెంజ్ తన ఈక్యూఎస్ ఎస్యూవీ కారును సోమవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. దీని ధర రూ.2.25 కోట్ల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది.
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ సంచలనం సృష్టించింది. ఈ సంస్థ రూపొందించిన ఈక్యూఎస్ 580 4మ్యాటిక్ ఎలక్ట్రిక్ సెడాన్ కారు గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకెక్కింది.
Mercedes Benz | మెర్సిడెజ్ బెంజ్..మరో ఎలక్ట్రిక్ మాడల్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. మేబ్యాచ్ ఈక్యూస్ 680 ఎస్యూవీ ప్రారంభ ధర రూ.2.25 కోట్లుగా నిర్ణయించింది.
Mercedes-Maybach EQS 680 | ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ ఇండియా వచ్చే నెల ఐదో తేదీన మెర్సిడెజ్ మే బ్యాచ్ ఈక్యూఎస్ 680 లగ్జరీ ఈవీ (Mercedes Maybach EQS) కారును ఆవిష్కరిస్తామని తెలిపింది.