మెదడు నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. నిత్యం ఎన్నో ఆలోచనలు, ఆందోళనలతో సతమతమవుతూ ఉంటుంది. అలాంటి బ్రెయిన్ కూడా అప్పుడప్పుడూ విశ్రాంతి కోరుకుంటుంది. ఇలా అనుకునే వాళ్లకు మంచి ఆప్షన్గా ‘సోలో డైనింగ్' ట్రెం�
ప్రజల మానసిక ఆరో గ్యం తోడ్పాటు కోసం కేంద్రం ఏర్పాటు చేసిన టెలి-మానస్ హెల్ప్లైన్కు (14416 లేదా 1-800-891-4416) ప్రతిరోజూ సుమారుగా 2,500 ఫోన్ కాల్స్ వస్తున్నాయి. డిసెంబర్ 1, 2002-జూలై 24, 2025 మధ్య కాలంలో 24 లక్షలకు పైగా ఫోన్స్ �
ఉదయం బ్రేక్ఫాస్ట్ మిస్ చేస్తున్నారా? అయితే, మీ మానసిక ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉన్నదట. ‘అల్పాహారం-మానసిక ఆరోగ్యం’పై చేసిన ఓ సర్వే.. ఈ విషయాలను వెల్లడిస్తున్నది. ‘హాంకాంగ్ యూత్ ఎపిడెమియోలాజికల్ స్ట�
యోగా చేయడం వల్ల మానసికంగా, ఆరోగ్యంగా ఉంటామని ఆయుష్ డాక్టర్ నిహారిక అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దశాబ్ది వేడుకల్లో భాగంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కాల్వ శ్రీరాంపూర్ ప�
40 ఏళ్ల తర్వాత చాలామందిలో డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్ వంటి రుగ్మతలు కనిపిస్తున్నాయి. అయితే, ఇవి కేవలం వారిలో మానసిక ఆరోగ్యాన్ని మాత్రమే ప్రభావితం చేయడం లేదు. చాలామందిలో వివిధరకాల న్యూరోడీజెనరేటివ్
అమ్మాయిలు ఏడ్చినా అందంగానే ఉంటారు. వినడానికి సిల్లీగా అనిపించినా.. ఈ మాటలు నిజమేనట. మనసారా ఏడిస్తే.. ముఖవర్చస్సు పెరుగుతుందని సౌందర్య నిపుణులు అంటున్నారు.
మహిళల్లో కనిపించే పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్).. శారీరకంగానే కాకుండా, మానసికంగానూ ఇబ్బంది పెడుతుందట. ముఖ్యంగా వారి మనసుపై ప్రభావం చూపి.. ఏకాగ్రతనూ దెబ్బతీస్తుందట.
మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడు చేసే దాన ధర్మాలే నిజమైనవి. మంచి పనులు చేయాలని భావించి దానికి కట్టుబడి ఉండాలి. తన శక్తి మేరకు దైవ మార్గంలో ధనాన్ని ఖర్చు పెట్టాలి, దానాలు చేయాలి. మంచి పనులు చేస్తూ చనిపోతే తగినంత �
మారుతున్న జీవనశైలి.. యవ్వనంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నది. అందంతోపాటు శారీరక, మానసిక ఆరోగ్యాన్నీ దెబ్బతీస్తున్నది. ఫలితంగా.. ముప్ఫై ఏళ్లకే ముఖ వర్చస్సు తగ్గిపోతున్నది. ముడతలు పడి ‘ముదిమి’కి చేరువవుతున్
కార్పొరేట్ సంస్థల విజయాల్లో మహిళా నాయకులు కీలకపాత్ర పోషిస్తున్నారు. అదే సమయంలో.. వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మాత్రం వెనకబడి పోతున్నారు. నాయకత్వ బాధ్యతల్లో ఉన్న మహిళలు.. ఆ విధుల్లో బందీలుగా మారుతున్న
ఐటీ రంగానికి ప్రసిద్ధి గాంచిన హైదరాబాద్ నగర పౌరుల్లో మానసిక ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తున్నట్టు ‘ది మెంటల్ స్టేట్ ఆఫ్ ద వరల్డ్ రిపోర్ట్-2024’ వెల్లడించింది. వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేసే సెపియన�
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యతాపానికి శరీరంలో ఉన్న నీళ్లు అమాంతం హరించుకుపోతాయి. తగినన్ని నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్ కారణంగా ఆరోగ్యంపై దుష్ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది. చాలామందికి నీళ్లు తగ�
గురుకులాల్లో చోటుచేసుకుంటున్న విద్యార్థుల ఆత్మహత్యలను నివారించడంలో భాగంగా మానసిక ఆరోగ్యంపై టీచర్లకు శిక్షణ ఇవ్వాలని ఎస్సీ వెల్ఫేర్ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్ణయించింది. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి
శారీరక, మానసిక ఆరోగ్యం కోసం సమగ్రమైన జీవనశైలి అలవాట్లను ప్రోత్సహించడంలో ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీవాసుదేవ్ పేరుగాంచిన వారు. ఒకప్పుడు పెద్దలు, పిల్లలు కలిసి నేలపై కూర్చుని పద్ధతిగా తినేవాళ్లు. ఇప్�