మెహదీపట్నం (Mehdipatnam) ఆర్టీసీ డిపో ముందు ఉన్న ఓ ఫంక్షన్ హాల్ యాజమాన్యంతో జరిగిన తోపులాటలో తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ ఉద్యోగి మృతిచెందారు. గత ఎనిమిదేండ్లుగా ఫంక్షన్హాల్ యాజమాన్యం హౌసింగ్ బోర్డు
నగరంలో స్కైవాక్ల నిర్మాణం ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్నట్లుగా మారింది. ముఖ్యంగా హెచ్ఎండీఏ రూపొందించిన ప్రణాళికలు ఇప్పటికీ పట్టాలెక్కే పరిస్థితులు కనిపించడం లేదు.
టోలిచౌకి (Tolichowki) పారామౌంట్ కాలనీలో పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. గత కొన్ని రోజులుగా విదేశీయుల (నైజీరియన్లు సోమాలియన్లు) కారణంగా పారామౌంట్ కాలనీలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయంటూ ఫిర్�
Hyderabad | మెహిదీపట్నం ఏప్రిల్ 19 : వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు, పాత కక్షలతో ఓ రౌడీ షీటర్ను హత్య చేయాలని వేసిన ప్లాన్ను టాస్క్ఫోర్స్ పోలీసులతో కలిసి లంగర్హౌస్ పోలీసులు భగ్నం చేశారు. రౌడీ షీటర్ హత్యకు ప్ర
నగరంలో గురువారం ఓ జింక జనావాసాల్లోకి ప్రవేశించింది. అసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడిమల్కాపూర్ సాయిబాబా గుడి సమీపంలోని ఇంట్లోకి ఎక్కడి నుంచో ఓ జింక వచ్చింది. దీనిని గమనించిన స్థానికులు పట్ట
Mehdipatnam | ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి తగు సూచనలు, సలహాల గురించి, ప్రయాణికుల నుంచి వారి అభిప్రాయాలను తెలుసుకొనుటకు డయల్ యువర్ డిఎం కార్యక్రమాన్ని మెహదీపట్నం డిపో మేనేజర్ నిర్వహిస్తున్నారు.
నాలుగో అంతస్తులో ఉన్న ఓ వ్యక్తి కిందకు దిగేందుకు లిఫ్టు వద్దకు వచ్చాడు. లిఫ్టు డోర్ తెరుచుకుంది. లిఫ్టు వచ్చినట్టుగా భావించిన అతడు కాలు లోపల పెట్టడంతో.. ప్రమాదవశాత్తు నాలుగో అంతస్తు పైనుంచి కిందపడి గాయ�
రౌడీషీటర్ హత్య కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మెహిదీపట్నంలోని దక్షిణ,పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ ఉదయ్కుమార్ రెడ్డి, అదనపు డీసీపీ అష్వ
Knife attack | మోహదీపట్నం(Mehdipatnam) ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మురాద్ నగర్ చోటి మసీదులో నమాజ్( Namaz) చదివిస్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి(Knife attack) పారిపోయారు.
Skywalk | నగర పరిధిలోని మెహదీపట్నంలో స్కై వాక్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. త్వరలోనే స్కైవే
త్వరలోనే స్కై వే నిర్మించనున్నట్లు హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ వెల్లడించింది. ట్రాఫిక్ రద్దీ �
గ్రేటర్ హైదరాబాద్లో పాదచారుల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తున్నది. ఈ మేరకు మహానగరంలో ప్రత్యేకంగా పలు ప్రాజెక్టులు చేపడుతోంది. ఇప్పటికే ఉప్పల్ చౌరస్తాలో ఎంతో ప్రతిష్టాత్మకమైన స్క�