మెహిదీపట్నం : డ్రైనేజీల మరమ్మత్తులు చేసే జలమండలి సివరేజి సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని నాంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే జాఫర్మెరాజ్ హుస్సేన్ అన్న
మెహిదీపట్నం : హిదీపట్నం ఆర్టీసీ డిపోలో గురువారం ప్రమాదరహిత వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ జి.వి.సూర్యనారాయణ, సీఐ బి.కృష్ణారెడ్డి,ఎంఎఫ్ ఎం,ఎ,రహమాన్లు పాల్గొని సిబ్బందితో ప్రమాద
మెహిదీపట్నం:అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనం వద్ద మంగళవారం విద్యుత్ షాక్తో ఓ సెంట్రింగ్ కార్మికుడు తీవ్రగాయాలకు గురయ్యాడు. భవన యజమాని నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు ఆర�
మెహిదీపట్నం:యూ ట్యూబ్ ఛానల్లో క్రైం రిపోర్టర్గా ఉద్యోగాలు ఇప్పిస్తానని ,అందుకు కెమెరాలు తెచ్చుకోవాలని చెప్పి అమాయకుల వద్ద నుంచి కెమెరాలు దొంగిలిస్తున్న ఓ దొంగను పంజాగుట్ట పోలీసులు సోమవారం అరెప్ట�
మెహిదీపట్నం:దొంగతనం కేసులో విచారణ కోసం పోలీస్స్టేషన్కు తీసుకువచ్చిన ఓ అనుమానితుడు భయంతో స్టేషన్ రెండో భవనం పై నుంచి దూకి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డ సంఘటన ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆద�
మెహిదీపట్నం : నేర సామ్రాజ్యంలో పేరు సంపాదించి అక్రమమార్గంలో డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశ్యంతో ట్రావెల్ ఏజెంట్ను కత్తులతో దారుణంగా హత్య చేశారు ఆరుగురు యువకులు. వారిలో ప్రధాన నిందితుడు తప్ప అందరూ గంజా
మెహిదీపట్నం : నాలాలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన హుమాయూన్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…..మాసాబ్ట్యాంక్ ఎంజీనగర్ ఒవైసీ పురాలో నివస
మెహిదీపట్నం : హాయ్ అనే పలకరింపుతో ప్రారంభం అయ్యే సోషల్ మీడియా పరిచయాలు ప్రాణాలను హరిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం విరివిగా పెరిగిన తరుణంలో అది ప్రాణాంతకంగా మారుతుంది సైబర్ కైమ్లలో మోస�
మెహిదీపట్నం : పేద ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని,అన్నీ వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అందచేస్తున్న పథకాలతో లబ్ది చేకూరుతుందని ప్రభుత్వ విప్ ,ఎమ్మెల్సీ ఎంఎస్.ప్రభాకర్ రావు అన్న�
మెహిదీపట్నం: అనుమానాస్పదస్థితిలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…..లంగర్హౌస్ లక్ష్మీనగర్లో నివసించే శివ�
మెహిదీపట్నం: అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న నెపంతో భర్తను ,ప్రియుడి సహకారంతో హత్య చేసిన భార్యను ,ఆమెప్రియుడిని హబీబ్నగర్ పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.ఇన్స్పెక్ట�
మెహిదీపట్నం: చారిత్రాత్మక గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢ మాసం బోనాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. జూలై 11 న ఆలయంలో బోనాలతో తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ మాసం బోనాలు ప్రారంభం అయ్యాయి. ప్రతి ఆది, గురువారాల్లో జ�
మెహిదీపట్నం: చారిత్రాత్మక గోల్కొండ జగదాంబికఎల్లమ్మ ఆలయం బోనాలు ఈ ఆదివారంతో ముగియనున్నాయి. గురువారానికి 8 పూజలు ముగిశాయి. ఇదిలా ఉండగా జగదాంబిక ఎల్లమ్మ ఆలయం హుండీని గురువారం సాయంత్రం మూడోసారి లెక్కించార�
మెహిదీపట్నం: వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్పైకి దూసుకెళ్లి ఓ గుర్తు తెలియని వ్యక్తిని ఢీ కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పో�