మెహిదీపట్నం : హిదీపట్నం ఆర్టీసీ డిపోలో గురువారం ప్రమాదరహిత వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ జి.వి.సూర్యనారాయణ, సీఐ బి.కృష్ణారెడ్డి,ఎంఎఫ్ ఎం,ఎ,రహమాన్లు పాల్గొని సిబ్బందితో ప్రమాదాలు లేకుండా వాహనాలను నడుపుతామని ప్రమాణం చేయించారు.