రాజేంద్రనగర్ (Rajendra Nagar) పీవీ నరసింహారావు (PV Narasimha rao) ప్లై ఓవర్పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఆరంఘర్ (Aramghar) నుంచి మెహదీపట్నం (Mehdipatnam) వెళ్తున్న కారు టైరు ఒక్కసారిగా పేలిపోయింది.
విలాసవంతమైన జీవితం కోసం డెలివరీ బాయ్గా వెళ్లి చైన్స్నాచింగ్ చేసిన నిందితుడిని లంగర్హౌస్ పోలీసులు సోమవారం రిమాండ్కు తరలించారు. లంగర్హౌస్ ఏసీపీ ఆర్జీ శివమారుతి, ఇన్స్స్పెక్టర్ శ్రీనివాస్, అ�
ఫుట్పాత్లపై ఆక్రమణలను తొలగించి ప్రజలకు రాకపోకలు సజావుగా సాగేలా జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా కలిసి ఆపరేషన్ రోప్ను చేపట్టారు. ఇందులో భాగంగా రోడ్ల పక్కన ఉండే ఫుట్పాత్లను ఆక్రమించుకు�
దాదాపు 100 సీసీ కెమెరాలను జల్లెడ పట్టిన లంగర్హౌస్ క్రైం పోలీసులు.. దొంగల ఆచూకీని కనుగొన్నారు. సెల్ఫోన్ టవర్ల ఆధారంగా దొంగలు ఉంటున్న ప్రాంతాన్ని గుర్తించారు. బుధవారం ఉదయం రేతిబౌలిలో ఉన్న నేరగాళ్లు.. పార�
ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకాన్ని అర్హులందరికీ అందజేస్తున్నామని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అన్నారు. ఆదివారం లంగర్హౌస్ డివిజన్ హరిదాస్ పురాలో మహేందర్సింగ్కు దళితబంధు పథక
తెలంగాణ వడ్లు కొనాలన్న డిమాండ్తో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నుంచి చేపట్టనున్న రైతు దీక్షలో పాల్గొనడానికి నాంపల్లి, కార్వాన్ నియోజకవర్గం నాయకులు తరలివెళ్లారు
ఎల్లుండి షేక్పేట వంతెన ప్రారంభం టోలిచౌకి, ఐటీ కారిడార్ను అనుసంధానించే షేక్పేట ఫ్లైఓవర్ నూతన సంవత్సర కానుకగా ప్రజలకు అందుబాటులోకి రానుంది. జనవరి 1న పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఈ నూతన ఫ్లైఓవర్ను ప్రా�
మెహిదీపట్నం : గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయిన సంఘటన ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…..మెహిదీపట్నం దిల్షాద్నగర్కాలనీలో గుర్తు తెలియని వ్యక్తి
మెహిదీపట్నం:ఆన్లైన్,ఆఫ్లైన్లో పకడ్బందీగా బెట్టింగ్లు నిర్వహిస్తున్న ఓ బెట్టింగ్ ముఠాను శుక్రవారం నార్త్జోన్ టాస్క్పోర్స్ పోలీసులు రట్టు చేశారు. అనంతరం లంగర్హౌస్ పోలీసులకు అప్పగించారు. ఏ�
మెహిదీపట్నం: గణేష్ నవరాత్రి ఉత్సవాలను కోవిడ్ నియమనిబంధనల మేరకు విజయవంతంగా నిర్వహించుకోవాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవసమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు అన్నారు. గురువారం సాయంత్రం మెహిదీపట్నం జి.పుల్ల
మెహిదీపట్నం:నాంపల్లి నియోజకవర్గం ఆసిఫ్నగర్ డివిజన్ దాయీబాగ్లో ఉన్న హనుమాన్ బాలాజీ ఆలయం 13 వ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగో రోజు గురువారం బాలాజీ వెంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవం కన్నుల పండువగ�
మెహిదీపట్నం:చారిత్రాత్మక గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయం ఆషాఢమాసం బోనాలను విజయవంతంగా నిర్వహించడంలో ప్రతి ఒక్కరూ ఎంతో సహకరించారని ఆలయ ట్రస్టు ఛైర్మన్ కోయల్ కార్ గోవింద్రాజ్ అన్నారు. గురువారం గోల్�