Omar Abdullah Vs Mehbooba Mufti | జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఒకరికొకరు విమర్శించుకున్నారు. పాకిస్థాన్తో జలాల ఒప్పందం గురించి వారిద్దరి మధ్య ట్వీట్ల వార్ జరిగింది.
భారత ప్రైవేట్ హజ్ కోటాను 80 శాతం తగ్గిస్తూ సౌదీ అరేబియా తీసుకున్న నిర్ణయంపై జమ్మూకశ్మీరు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 52,000 మంది భారత హజ్ యాత్రికుల
Iltija Mufti | ఎన్నికల తర్వాత కూడా జమ్ముకశ్మీర్లో ఏమీ మారలేదని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్టిజా ముఫ్తీ విమర్శించారు. తాను, తన తల్లి గృహ నిర్బంధంలో ఉన్నట్ల�
Farooq Abdullah | జమ్ముకశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు కోసం కాకపోయినా పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ మద్దతును తమ పార్టీ స్వీకరిస్తుందని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) చీఫ్ ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. జమ్ముకశ్మీర్ను రక�
Mehbooba Mufti : జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పీడీపీ ఒంటరి పోరుకే మొగ్గుచూపుతున్నట్టు సంకేతాలు వెల్లడవుతున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమికి మద్దతు పలకాలని కూటమి నేతలు పీడీపీని కోరుతున్నారు.
Mehbooba Mufti | జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను శనివారం విడుదల చేశారు. ప్రజల ఆకాంక్షల పేరుతో పలు అంశాలను ప్రస్తావించారు.
జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదుల దుశ్చర్యలు కొనసాగుతున్న క్రమంలో పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. విధులు నిర్వర్తించేందుకు దేశవ్యాప్తంగా సైనికులు కశ్మీర్కు వస్తారు కానీ వారు శవపేటికల్లో
Mehbooba Mufti: జమ్మూకశ్మీర్లోని బిజెమరా పట్టణంలో తమ పార్టీకి చెందిన కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. ఈ నేపథ్య�
జమ్ముకశ్మీర్లో రసవత్తరమైన పోటీకి తెరలేచింది. లోక్సభ బరిలో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు నేరుగా తలపడనున్నారు. అనంతనాగ్-రాజౌరీ లోక్సభ నియోజకవర్గం నుంచి పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, డీపీఏపీ అధ్యక్షు�
Mehbooba Mufti | జమ్ముకశ్మీర్కు చెందిన మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, లోక్సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. అనంత్నాగ్ నియోజకవర్గం నుంచి ఆమె బరిలోకి దిగుతున్నా�
జమ్ముకశ్మీర్లో ఇండియా కూటమి విచ్ఛిన్నమైంది. లోక్సభ ఎన్నికల్లో సొంతంగా అభ్యర్థులను రంగంలోకి దింపుతున్నట్టు కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా �
Mehbooba Mufti | జమ్ముకశ్మీర్కు చెందిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్కు షాక్ ఇచ్చారు. కశ్మీర్లోని మూడు లోక్సభ స్థానాల్లో స్వతంత్రంగా పోట�
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ విపక్ష ఇండియా కూటమికి (India alliance) వరుస ఎదురుదెబ్బలు తగుతున్నాయి. ఇప్పటికే కూటమి నుంచి జేడీయూ బయటకు వెళ్లగా, పశ్చిమబెంగాల్లో తాము ఒంటరిగానే పోటీచేస్తామని మమతా బెనర్జ