ఎన్నికల నిబంధనలు సవరించిన ఈసీ బయటి వ్యక్తులకు ఓటు రిజిస్టర్కు అవకాశం జమ్ముకశ్మీర్ రాజకీయ పార్టీల ఆగ్రహం శ్రీనగర్, ఆగస్టు 18: జమ్ముకశ్మీర్లో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో స్థానికేతరులకు ఓటు వ�
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఉంటున్న నాన్ లోకల్స్కు ఓటింగ్ హక్కు కల్పిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆ రాష్ట్ర మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చ�
న్యూఢిల్లీ: దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి పదవి నుంచి దిగిపోయిన రామ్నాథ్ కోవింద్పై జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడ�
దేశానికి వచ్చే పర్యాటకుల్లో 50 శాతం మంది మొఘల్ ఆర్కిటెక్చర్ను చూసేందుకు వస్తారని, మరో 50 శాతం మంది కశ్మీర్ను చూసేందుకు వస్తుంటారని జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. ఈ రెండింట
న్యూఢిల్లీ : శ్రీలంక సంక్షోభాన్ని ఉదహరిస్తూ మోదీ సర్కార్పై పీడీపీ చీఫ్, జమ్ము కశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ బుధవారం విరుచుకుపడ్డారు. పొరుగు దేశంలో తలెత్తిన ఆర్ధిక, రాజకీయ సంక్షోభం భారత�
జమ్మూ కశ్మీర్ డీలిమిటేషన్ కమిటీ నివేదికపై ఆ రాష్ట్ర మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ నివేదికను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. ఇదేమి పునర్విభజ�
శ్రీనగర్: హిజాబ్ అంశంపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్కు చెందిన పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ఈ వివాదంపై తాజాగా స్పందించారు. శ్రీనగర్లో మీడియాతో ఆదివారం ఆమె మా�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని హైదర్పోరా ఎన్కౌంటర్లో మరణించిన పౌరుల మృతదేహాలను వారి కుంటుబాలకు అప్పగించాలని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ డిమాండ్ చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ ఆదివారం పార్టీ కార్యకర్�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్స్ 370, 35ఏ రద్దును వెనక్కి తీసుకోవాలని ఆ రాష్ట్ర నేతలు గళమెత్తారు. మూడు రైతు చట్టాలను వెనక్కి తీసుకుంటామని ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్
శ్రీనగర్: ఆర్ఎస్ఎస్, బీజేపీ తమ పార్టీల పేరుతో హిందుత్వాన్ని, హిందూమతాన్ని హైజాక్ చేశాయని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ విమర్శించారు. హిందువులు, ముస్లింల మధ్య ఘర్షణలు జరుగాల