శ్రీనగర్: జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్, ప్రస్తుత మేఘాలయ గవర్నర్ సత్య పాల్ మాలిక్కు పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) శుక్రవారం లీగల్ నోటీసులు ఇచ్చింది. పార్టీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ పరువునక�
Mehbooba Mufti | జమ్మూకశ్మీర్లో వాస్తవ పరిస్థితిని ఉద్దేశిస్తూ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ట్వీట్ చేశారు. తనను మళ్లీ గృహ నిర్బంధం చేశారని ఆమె ట్వీట్లో పేర్కొన్నారు. పుల్వామాలోని త్రాల్లో ఓ కు�
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ ప్రజలు శోకంలో ఉంటే, బీజేపీ సంబరాలు చేసుకోవడం దురదృష్టకరమని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ విమర్శించారు. జమ్ముకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప�
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ఖాన్కు భారతదేశం ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాయడం పట్ల పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ సంతోషం వ్యక్తం చేశారు.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీకి ఊరట లభించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఆమెకు సమన్లు జారీ చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ్యక్తిగత హాజరుపై పట్టుబట్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సమన్లు జారీ చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు కోసం ఈ నెల 15న ఢిల్లీలోని ఈడీ ప్ర�