Medical Student's Ragging | మెడికల్ స్టూడెంట్ను సీనియర్లు ర్యాగింగ్ చేశారు. 300 గుంజీలు తీయించారు. దీంతో ఒక కిడ్నీలో సమస్య వచ్చింది.. ఈ విషయం తెలిసిన మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఏడుగురు సీనియర్లపై పోలీసులకు ఫిర్యాదు చ
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు సోమవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. వరంగల్ ఎంజీఎం దవాఖానలోని గాంధీ విగ్రహం వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపా�
Medical Students: రష్యాలో నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సెయింట్ పీటర్స్బర్గ్ సమీపంలో ఉన్న నదిలో వాళ్లు మునిగిపోయారు. ఆ విద్యార్థుల మృతదేహాలను భారత్కు పంపేందుకు
తప్పుడు సమాచారంతో పొందిన ఓబీసీ నాన్-క్రీమీలేయర్ సర్టిఫికెట్తో ఓ విద్యార్థిని ఎంబీబీఎస్ కోర్సులో చేరారన్న కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
Medical Students Drown In Sea | వివాహ వేడుక కోసం వచ్చిన వైద్య విద్యార్థులు సముద్ర తీరంలోని బీచ్లో ఈతకు దిగారు. వీరిలో ఐదుగురు సముద్రంలో మునిగి మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. కాపాడిన మరో ముగ్గురు మహిళలు ఆసుపత�
పేట్లబుర్జు ప్రసూతి దవాఖానలో అవినీతి, అక్రమాలకు పాల్పడే వారిదే హవా నడుస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంత మంది ఉద్యోగులు గతంలో అక్రమాలకు పాల్పడి, పోలీసు కేసులు సైతం ఎదుర్కొని, ఉద్యోగంలోనుంచి తొలగి�
కొత్తగూడెం మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణ్రావు వేధింపులు తాళలేకున్నామని, ఆయన ప్రవర్తన తీరు మార్చుకోవాలని, అలాగే కాలేజీ పరిధిలో యాజమాన్యం మౌలిక వసతులు కల్పించాలని మెడికల్ విద్యార్థు
వరంగల్లోని కాకతీయ వైద్య కళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని వైద్య విద్యార్థులు గురువారం తరగతులు బహిష్కరించి కళాశాల పరిపాలన భవనం నుంచి ప్రధాన ద్వారం వరకు నిరసన ర్యాలీ తీశారు.
Telangana | రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా హెల్త్ మినిస్టర్ అంబర్ జెడ్ సండర్సన్, గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా డిపార్ట్మెంట్ �
ఆదిలాబాద్లో రిమ్స్లో జూనియర్ డాక్టర్లు, వైద్య విద్యార్థుల ఆందోళన రెండో రోజూ శుక్రవారం కొనసాగింది. హాస్టల్లో మెడికోలపై దుండగుల దాడిని నిరసిస్తూ గురువారం ఆందోళన బాట పట్టిన విద్యార్థులు రిమ్స్ డైరె�
గ్రామీణ ప్రజల ఆరోగ్యంపై వికారాబాద్ జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. పల్లెల్లోని పేదలు అనారోగ్య సమస్యలపై కనీస అవగాహన లేక నిర్లక్ష్యం చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.