జీహెచ్ఎంసీలో కొత్త పంచాయితీ మొదలైంది. ఏఎంఓహెచ్లు, ఎస్ఎఫ్ఏలు, జవాన్ల చేతిల్లో నుంచి తొలగించి ఏఎంసీలు, బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లకు ట్రేడ్ లైసెన్స్ల బాధ్యతలు అప్పగిస్తూ ఇటీవల కమిషన
మాంసంహార ప్రియులు జర జాగ్రత్త.. ముక్క తినాలనుకునే ముందు ఆ ముక్క మంచిదా? కాదా? అని చూసుకోవాల్సిన అవసరం ఉంది. మాంసం కొనుగోలు సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా..అనారోగ్యబారిన పడక తప్పదు. ఎందుకంటే జీహెచ్ఎం�
ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. పెండింగ్లో ఉన్న నాలుగునెలల వేతనాలు చెల్లించాలని శుక్రవారం 259 మంది కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు విధులు బహిష్కరించి ఆందోళనబా�
ఏజెన్సీ ప్రాంతంలోని పీహెచ్సీలలో విధులు నిర్వర్తించే వైద్యుల పూర్తి బాధ్యత మెడికల్ ఆఫీసర్లదేనని ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. భద్రాచలంలోని ఐటీడీఏ సమావేశ మందిరంలో ఏజెన్సీలోని 29 పీహెచ్సీల మెడికల్ ఆఫీ
కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు సింగరేణి ఆసుపత్రుల్లోనే పూర్తిస్థాయి వైద్యం అందించాలని, చిన్న జబ్బులకే హైదరాబాద్కు రిఫర్ చేయడం సరైన విధానం కాదని సింగరేణి సీఎండీ బలరాం వైద్యాధికారులకు సూచించారు.
విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన నలుగురు మెడికల్ ఆఫీసర్లపై మెమో జారీ చేస్తూ కమిషనర్ ఇలంబర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ చలాన్ల జారీలో పనితీరు మెరుగ్గా లేని చార్మినార్, మలక్పేట, జూబ్లీహిల్స్, మెహిదీప
చిన్నారుల స్కీన్రింగ్ పరీక్షలకు సిబ్బంది కొరత వెంటాడుతుంది. జిల్లాలో 28 మంది పీఎంఓ(ప్రిన్సిపల్ మెడికల్ ఆప్తల్మాలజీ ఆఫీసర్) వైద్యులు అవసరముండగా కేవలం ఇద్దరు మాత్రమే ఉండటం మూలానా గడువులోగా పూర్తయ్యే�
వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే దివ్యాంగుల కోసం సదరం క్యాంప్ నిర్వహణ సమయంలో అవసరమైన వసతులు కల్పించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. సదరం క్యాంప్ల నిర్వహణ కోసం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేప�
చిన్నారుల కండ్లు ప్రమాదపు వలయంలో చిక్కుకుపోతున్నాయి. జిల్లాలో వైద్యాధికారులు చేస్తున్న కంటి పరీక్షల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లావ్యాప్తంగా 96.9 శాతం పరీక్షలు జరపగా, ఏకంగా 87.1శాతం మంది �
Scanning centers | రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు స్కానింగ్ సెంటర్లను ప్రోగ్రాం ఆఫీసర్, మాత శిశు సంరక్షణ అధికారి డాక్టర్ జైపాల్ రెడ్డి స్పెషల్ డ్రైవ్ లో బాగంగా మంగళవారం ఆకస్మ�
కిడ్నీ మార్పిడి అంశంపై వైద్యాధికారులు విచారణ జరుపుతున్నారు. ‘నమ్మించి కిడ్నీ తీసుకున్నారు’ శీర్షికన ఆదివారం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన కథనానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జనన, మరణ ధ్రువపత్రాల జారీ ప్రక్రియలో తీవ్ర జాప్యం నెలకొంటున్నది. వారం రోజుల వ్యవధిలో చేతికి అందాల్సిన జనన, మరణ ధృవపత్రాలు 2 వారాలు గడిచినా అందడం లేదు. ఫ
ఉమ్మడి జిల్లా ప్రజలకు సంజీవనిలా ఉన్న మహబూబ్నగర్ జనరల్ దవాఖానలో మాత్రల కొరత నెలకొన్నది. కొన్ని నెలలుగా ప్రభుత్వం నుంచి మందల సరఫరా నిలిచిపోవడంతో ఉన్న మందులే సర్దుబాటు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల