ప్రతిఒక్కరూ స్వచ్ఛందగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని మంచిర్యాల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.అనిత కోరారు. ప్రపంచ రక్త దాతల దినోత్సవం సందర్భంగా శుక్రవారం మంచిర్యాల వైద్య, ఆరోగ్యశాఖ, ఇండియన్ రెడ్ �
జిల్లాలో డెంగీ వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మంచిర్యాల అదనపు కలెక్టర్ మోతీలాల్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ చాంబర్లో వైద్య ఆరోగ్య శాఖ ఇన్చార్జి అధ�
ములుగు కలెక్టర్ క్యాంప్ క్లర్క్ (సీసీ) క్రాంతి తీరు ములుగు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఉద్యోగ నియామకాల్లో అతడు చేస్తున్న పైరవీల తీరు చర్చకు తెరలేపింది. పంచాయతీ కార్యదర్శి నుంచి సీసీగా వచ్చిన సద�
లింగనిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో ఎటుచూసినా పెద్దపెద్ద అక్షరాలతో కనిపించే బోర్డులు. అయినా ఏదో ఒకచోట గుట్టుచప్పుడు కాకుండా పరీక్షలు చేస్తూనే ఉన్నారు. ఇందులో వరంగ�
మెదక్ జిల్లా అల్లాదుర్గంలోని వేంకటేశ్వర ఆలయ అభివృద్ధ్దికి తనవంతు కృషి చేస్తానని వైద్య ఆరోగ్యశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.
జీతాల కోసం వైద్య ఆరోగ్య శాఖలో సెకండ్ ఏఎన్ఎంలు ఆందోళన బాటపట్టారు. మూడు నెలలుగా జీతాలు రాకపోవడంతో తమ కుటుంబాలు పస్తులుంటున్నాయని, వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మహిళలు, చిన్నారుల్లో రక్తహీనత లోపం ఎక్కువగా ఉందని, క్షేత్రస్థాయిలో పీహెచ్సీల వై ద్యసిబ్బంది వారికి పోషకాహారం తీసుకోవడంపై అవగాహన కల్పించాలని సిద్దిపేట కలెక్టర్ మికిలినేని మను చౌ దరి సూచించారు. శనివార
పిల్లల్లో అనారోగ్యానికి కారణమయ్యే నులి పురుగుల నివారణకు రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. 1 నుంచి 19 ఏండ్లలోపు వారికి అల్బెండజోల్ మాత్రలను పంపిణీకి కార్యాచరణను రూపొందించింది.
అవసరం లేకపోయిన సీ-సెక్షన్ ఆపరేషన్ ద్వారా ప్రసవాలను చేసే డాక్టర్లు, దవాఖానలపై చర్యలు తీసుకోవాలని అధికారులను వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ఆదేశించారు. ప్రభుత్వ వైద్యంపై నమ్మకం
TS Covid Cases | కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తున్నది. మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న వైరస్ మళ్లీ పంజా విసురుతున్నది. కేసులు పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. గడిచిన 24 గంటల్లో తాజాగా రాష్ట్రంలో ఎని�
రాష్ట్ర రాజధానిలో మళ్లీ కరోనా కేసులు వెలుగు చూస్తుండడంతో జిల్లా వైద్యారోగ్యశాఖ అలర్ట్ అయింది. కొత్త వేరియంట్ జేఎన్-1 వ్యాప్తి నేపథ్యంలో పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా దవాఖానల్లోని సిబ్బందిని అప్రమ�
కరోనా మహమ్మారి కొత్త వేరియంట్లో మరోసారి విస్తరిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక కేసు కూడా నమోదైంది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలకు సూచిస్తున్న�
ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని నిర్మల్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ, శిశు సంక్షేమ శాఖలలో అమలవుతున్న వివిధ అభివృద్ధి పథక�
రాష్ట్ర వ్యాప్తంగా 30 ఏండ్లు దాటి అసంక్రమిత జబ్బులతో బాధ పడే వారి కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కారు ‘నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్(ఎన్సీడీ)’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.