కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని తెలంగాణ రాష్ట్ర వైద్య రంగంలో మరొకసారి నిరూపించబడింది. ‘హైదరాబాద్లోని ఉస్మానియా, గాంధీలలాంటి అన్ని స్పెషాలిటీస్తో కూడిన దవాఖానలు రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రం
ఇటీవల వరుసగా కురిసిన అతి భారీ వర్షాలతో వ్యాధుల ప్రమాదం పొంచి ఉందని గ్రహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు ఒకవైపు వైద్య ఆరోగ్య, మరోవైపు జిల్లా పంచాయతీ శాఖలు రంగంలోకి దిగాయి. ఇం�
Medical Health Department | రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ అప్రత్తమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అప్రమత్తంగా ఉంటూ ప్రజారోగ్య పరిరక్షణకు చర్యలు చేపడుతున్నది. అన్ని విభాగాల అ�
Minister Harish Rao | తెలంగాణలో వరుసగా రెండురోజులుగా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ వైద్యారోగ్యశాఖ అప్రతమత్తమైంది. జిల్లా వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతా�
Telangana | హైదరాబాద్ : తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 1,331 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడు విభాగాల్లో ఉద్యోగులను క్రమబద్దీకరిస్తున్నట్లు
civil assistant surgeon post | తెలంగాణ వైద్యారోగ్యశాఖలో 950 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు సోమవారం సెలక్షన్ లిస్ట్ విడుదలైంది. ఇందులో డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో 734 పోస్టులు, వైద్యవిధా
Minister Harish Rao | ప్రజలకు సమీపంలోనే స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారని, అనవసరంగా పేషెంట్లను ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేయొద్దని, అక్కడే మంచి
హైదరాబాద్, మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాల్లో ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులను శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నారు.
TS Covid Update | రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 3,590 కొవిడ్ పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. వైరస్ ప్రభావంతో ఇద్దరు మృతి చెందగా, మరో 3,555 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. తాజాగ�
AP Covid Update | ఆంధ్రప్రదేశ్లో కరోనా ఉధృతి కాస్త తగ్గింది. గడిచిన 24 గంటల్లో 11,573 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడి మరో ముగ్గురు మృతి చెందగా.. కొత్తగా 9,445 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో
TS Covid Update | రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,944 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మహమ్మారితో ముగ్గురు మృతి చెందగా.. మరో 2,444 మంది బాధితులు