Warangal Super Specialty Hospital | రంగల్లో నిర్మించనున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 2వేల పడకలతో నిర్మించనున్న
కొత్త కళాశాలల నిర్మాణ పనులు వేగవంతం చేయాలి భవిష్యత్తులో విస్తరణకు వీలుగా రూపొందించాలి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యం ఆరోగ్య, ఆర్అండ్బీశాఖల సమీక్షలో మంత్రి హరీశ్ హైదరాబాద్, నవంబ�
రోగులకు టెలీమెడిసిన్ ద్వారా వైద్యం ఇప్పటికే యూపీహెచ్సీల్లో అమలు ప్రస్తుతం 40 బస్తీ దవాఖానల్లోనూ సేవలు విడుతల వారీగా అన్ని వైద్యశాలల్లో అమలుకు నిర్ణయం గుండె, కాలేయం, కిడ్నీ, ఆర్థో తదితర వ్యాధుల చికిత్స �
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇప్పటి వరకు 3.35 కోట్ల మందికి వ్యాక్సిన్లు వేయడం పూర్తి చేశామని వైద్య,ఆరోగ్య శాఖ అధికారులు ఆదివారం వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రులు, కేంద్రాల్లో 2.9కోట్ల మంది, ప్రైవేటులో 38లక్షల మంది �
Telangana | రాష్ట్రంలో 3 కోట్ల కరోనా టీకాలు పంపిణీ చేసిన సందర్భంగా వైద్యారోగ్య శాఖకు చెందిన సిబ్బంది సంబురాలు చేసుకున్నారు. కోఠి డీహెచ్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
వైద్య వసతులకు 10వేల కోట్లు శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో త్వరలో పల్లె దవాఖానాలు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగ�
వర్షాల నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ కీలక ఆదేశాలు | రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా
ఖమ్మం : ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశాలమేరకు జిల్లాలోని పల్లె దవాఖానాల్లో వైద్యాధికారుల పోస్టులభర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఎంహెచ్వో డాక్టర్ బీ. మాలతి ఓ ప్రకటనలో తెలిపారు. ఎంబీబీఎస
అమరావతి : ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,145 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. తాజాగా 1,243 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. వైరస్ బారినపడి మరో 11 మంది ప్రాణాలు వదిలారు. కొత్త కేసులతో రాష
Ap Covid-19 Cases | ఏపీలో కొత్తగా 1,125 కొవిడ్ కేసులు | ఆంధ్రప్రదేశ్లో కొవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 1,125 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 20,31,974కు పెరిగాయి. తాజాగా 1,356 మంది బాధితులు డి�
CM KCR | రోజుకు 3లక్షల మందికి టీకాలు వేయాలి : సీఎం కేసీఆర్ | కరోనా మహమ్మారి నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకునేందుకు రోజుకు 3 లక్షల మందికి కొవిడ్ టీకా ఇచ్చేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సీఎం కేసీఆర్ వైద�
TS Covid-19 Cases | తెలంగాణలో కొత్తగా 329 కరోనా కేసులు | రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో 329 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో కేసుల స�