అమరావతి : గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 2,526 కరోనా కేసులు నమోదయ్యాని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కొత్తగా 2,933 మంది బాధితులు కోలుకున్నారు. మరో 24 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజ
తెలంగాణలో కొత్తగా 767 కరోనా కేసులు | రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 767 కొత్త కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం తెలిపింది. మహమ్మారి నుంచి తాజాగా 848 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి
లక్షణాలుంటే చికిత్స ప్రారంభించాల్సిందే అప్పుడే వ్యాధి తీవ్రత తగ్గించే అవకాశం ఆశా వర్కర్ల ద్వారా పరిస్థితిని తెలుపాలి ప్రభుత్వం ఇచ్చే కిట్లో మందులు సేఫ్ ప్రజలకు వైద్యారోగ్యశాఖ సూచనలు హైదరాబాద్, మే 7
ముగిసిన సీఎం కేసీఆర్ సమీక్ష | రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో నిర్వహించిన సమీక్ష సమావేశం ముగిసింది. సమావేశంలో కరోనా చికిత్స, నియంత్రణ చర్యలు,
సిటీబ్యూరో,ఏప్రిల్26 (నమస్తేతెలంగాణ): గాంధీ దవాఖానతోపాటు హైదరాబాద్ జిల్లా పరిధిలోని ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ వైద్య సేవలు అందించేందుకు అర్హత, ఆసక్తి ఉన్నవారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జి�
జాగ్రత్తగా ఉండాలి | మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల మాదిరి తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న పరిస్థితి లేదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా కొవిడ్ నిబంధనలు పాటిం�