మొన్న అలకానంద కిడ్నీ రాకెట్.. నేడు ఐవీఎఫ్, సరోగసి ముసుగులో చైల్డ్ ట్రాఫికింగ్.. నగరంలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలు వైద్య, ఆరోగ్యశాఖ అవినీతికి, నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. ఈ రెండు సంఘటనలు కూడా బ�
పొగాకు వాడకానికి దూరంగా ఉండాలని హైదరాబాద్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో నగరంలో అవగాహన ర్యాలీ న�
జిల్లా వైద్యారోగ్యశాఖకు అవినీతి రోగం పట్టుకుంది. ఇటీవల ఓ సస్పెండ్ అయిన ఉద్యోగికి సగం జీతం ఇచ్చేందుకు లక్ష రూపాయలు డిమాండ్ చేసిన విషయం వెలుగులోకి రావడం తెలిసిందే. అలాగే ప్రసూతి సెలవులు తీసుకునేవారు, దీ
పెద్దపల్లి జిల్లా ప్రధాన దవాఖానతోపాటు గోదావరిఖని, మంథని దవాఖానల్లో మందుల కొరత ఎక్కువైంది. వైద్యులు కొరత లేదని చెబుతున్నా.. ప్రిస్కిప్షన్లలో సగం గోలీలు బయట మెడికల్ స్టోర్లలో కొనాల్సిన పరిస్థితి ఉన్నది.
ఏడాదిలోనే అంతా మారిపోయింది. నాడు కార్పొరేట్కు దీటుగా సేవలందించిన సర్కారు దవాఖానల్లో నేడు మందుల కొరత వేధిస్తున్నది. దాదాపు 90 రకాల మెడిసిన్ అందుబాటులో ఉందని చెబుతున్నా.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగ�
అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట శుక్రవారం ధర్నా నిర్
నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఏ ఆపద వచ్చినా తాను అండగా ఉంటానని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రానర్సింహ భరోసా ఇచ్చారు. గురువారం వట్పల్లి మండలంలో మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమ
నారాయణపేట జిల్లా మక్తల్లో స్వైన్ఫ్లూ కలకలం రేపుతున్నది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ప్రోగ్రాం అధికారి రాఘవేంద్రరెడ్డి తెలిపిన వివరాలు.. మక్తల్కు చెందిన విశ్రాంత ఉద్యోగి నాగప్ప అనారోగ్యంతో బాధపడుతుండగా �
ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సత్యనారాయణరెడ్డి. గ్రామం తిమ్మాపూర్ మండలం పర్లపల్లి. నిజానికి ఆయన ఆదర్శ రైతు. మంచి విద్యావంతుడు. ఇటీవల జ్వరంతోపాటు చిన్నపాటి అనారోగ్యంతో నగరంలోని ఓ కార్పొరేట్ హాస�
కాంగ్రెస్ సర్కారు తీరుపై ఆశ కార్యకర్తలు కన్నెర్ర జేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ కదం తొక్కారు. వందల సంఖ్యలో తరలివచ్చి, సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా శాఖ ఆధ్వర
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సాధారణ బదిలీల ప్రక్రియలో వైద్య ఆరోగ్య శాఖలో ఓ విధానం లేకుండా తప్పుల తడకగా నిర్వహిస్తున్నారని, అన్ని క్యాడర్ల ఉద్యోగులు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయం ముందు ఆంద
హుజూరాబాద్, జమ్మికుంట కేంద్రంగా జరుగుతున్న భ్రూణహత్యలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. కొంత కాలంగా ఆధునిక పరికరాలతో అడ్డగోలు అబార్షన్లు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చిన్న పిల్లలతో పాటు యువత అనారోగ్యానికి కారణమవుతున్న నులి పురుగులను నివారించడానికి ఏటా రెండుసార్లు జాతీయ నులి పురుగుల నివారణ దినాన్ని పాటిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒకసారి నులి పురుగుల నివారణ దినం �
రాష్ట్రంలో గత ఏడాది ప్రసూతి మరణాలు తగ్గినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది. 2022-23లో 340 మరణాలు నమోదుకాగా, 2023-24లో 260కి తగ్గినట్టు తాజా నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దేశంలోనే అతి తక్కువ ప్రసూతి మరణాలు నమోదవుతున్�