వైద్యరంగంలో కీలకమైన నర్సింగ్ విద్యను రాష్ట్ర సర్కారు నిర్వీర్యం చేస్తున్నది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 16 నర్సింగ్ కళాశాలతోపాటు పాత కాలేజీల్లో బోధకుల నియామకంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది.
వైద్యరంగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం క్రమంగా పెరుగుతున్నది. దీని సాయంతో వ్యక్తు ల బయోలాజికల్ ఏజ్తోపాటు క్యాన్స ర్ రోగుల జీవిత కాలం ఎంత ఉన్నదో తెలుసుకోవచ్చని అమెరికాకు చెందిన ‘మాస్ జనరల్ బ్రిగమ
రోగ నిర్థారణ, చికిత్స, సేవలలో వైద్య అనుబంధ వృత్తుల ప్రాముఖ్యం రోజురోజుకూ పెరుగుతోందని, వైద్యరంగంలో సాంకేతికత అభివృద్ధి చెందడంతో ఈ విభాగానికి చెందిన నిపుణుల అవసరం కూడా పెరిగిందని తెలంగాణ గెజిటెడ్ ఆఫీస�
పసిపిల్లలను అక్రమ విక్రయాలకు దవాఖానాలలో పనిచేసే వారి వద్ద నుంచే నాంది పలుకుతుంది. పేదరికాన్ని ఆసరాగా చేసుకుని పిల్లలను విక్రయించే వాళ్లను ఎంపిక చేస్తున్నారు. రాష్ర్టాలు, ప్రధాన పట్టణాలలో పిల్లల విక్రయ
కాంగ్రెస్ ప్రభుత్వం వైద్య రంగాన్ని పూర్తి స్థాయిలో విస్మరించింది. కేసీఆర్ సర్కార్ వైద్యానికి పెద్దపీట వేస్తే, రేవంత్ ప్రభుత్వం దాన్ని కాలరాస్తుంది. రాష్ట్రంలోని ఏ ప్రభుత్వాసుపత్రిలో చూసినా సిబ్బ�
Pune Case: పుణె అత్యాచార ఘటన నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. అతన్ని గురువారం అరెస్టు చేశారు. నిందితుడు దత్తాత్రేయ రామ్దాస్ గాదె .. 26 ఏళ్ల మహిళను బస్సులో రేప్ చేశాడు.
ఆధునిక యుగంలో వైద్యరంగం రోజురోజుకూ కొత్తపుంతలు తొక్కుతున్నది. ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్న రోగాలకు తగ్గట్టుగా.. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ అభివృద్ధి చెందుతున్నది. అయితే, మహిళలకు ఇప్పటికీ ‘సరైన వైద�
నిజామాబాద్ వైద్యారోగ్య శాఖ గాడిలో పడడం లేదు. ప్రజాపాలన షురూ అయ్యాక పరిస్థితి అధ్వానంగా మారింది. శాశ్వత అధికారిగా డీఎంహెచ్వో నియామకమైనప్పటికీ గందరగోళం చోటు చేసుకుంటున్నది. తాజాగా తాత్కాలిక ఉద్యోగ నియ
Health Insurance | ఆర్థిక మూలాలు పదిలంగా ఉండాలంటే ముందుజాగ్రత్త చాలా అవసరం. మనకేం అవుతుందిలే అన్న నిర్లిప్త ధోరణి లక్షాధికారిని కూడా బికారిని చేస్తుంది. సగటు మానవుడు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించే విషయాల్లో ఆరోగ్
Superbug | ఔషధాలకు లొంగని సూపర్బగ్స్ లేదా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) వల్ల రానున్న 25 ఏండ్లలో దాదాపు 4 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్నదని ఓ అధ్యయనం హెచ్చరించింది. ఈ పరిస్థితిని అడ్డుకున�
నేను రాను బిడ్డో సరారు దవాఖానకు..’ అనే దుస్థితి నుంచి పోదాం పద సరారు దవాఖానకే అనే ధీమాను ఇచ్చింది కేసీఆర్ పాలన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో కునారిల్లిన వైద్యారోగ్యరంగం.. స్వరాష్ట్రంలో పదేండ్ల పాలనలో ఆరో గ్య తెలంగాణగా మారింది. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, వినూత్న పథకాలు, కార్యక్రమాలతో ప్రజావైద్యం మెరుగుపడింది.
వైద్య రంగంలో ఆధునిక టెక్నాలజీ, ఆధునిక చికిత్సా పద్ధతులు, నూతన ఆవిష్కరణలకు సంబంధించిన నైపుణ్యాభివృద్ధికి వైద్య సదస్సులు దోహదం చేస్తాయని కరీంనగర్ రూరల్ ఎసీపీ కరుణాకర్రావు అన్నారు.
అభివృద్ధి, తలసరి ఆదాయంలోనూ ఉమ్మడి జిల్లా అగ్రగామిగా నిలిచింది. టీఎస్ఐపాస్ ఏర్పాటుతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పారిశ్రామిక రంగం కొత్త పుంతలు తొక్కింది. భారీ పెట్టుబడులతో పెద్దపెద్ద కంపెనీలు