సమైక్య రాష్ట్రంలో అన్నింటా వెనుకబడిన గిరిజన నియోజకవర్గం ఆసిఫాబాద్.. స్వరాష్ట్రంలో ప్రగతి బాట పట్టింది. పాలకుల పట్టింపులేని తనంతో దశాబ్దాల పాటు చీకట్లో మగ్గగా,
వైద్య రంగంలో ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చేందుకు డిజిటలైజేషన్ ప్రక్రియ ఎంతగానో దోహదం చేస్తుందని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ పేర్కొన్నారు.
రాష్ట్రంలోని సర్కారు దవాఖానల్లోనే మెరుగైన వసతులు ఉన్నట్లు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పరకాల పట్టణంలోని లలిత కన్వెన్షన్ హాల్లో బుధవారం �
సమాజంలో అమ్మ తర్వాత అంతటి సేవలు అందిస్తున్న ఘనత నర్సింగ్ సిబ్బందిదేనని, వైద్య రంగంలో వారిది కీలకపాత్ర అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో వైద్యరంగంలో విప్లవాత్మమైన మార్పులు వచ్చాయని, వైద్య సేవలు ప్రజలకు మరింత చేరువయ్యాయని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ బాబు స్పష్టం చేశారు.
వైద్య రంగంలో సూపర్ స్పెషాల్టి సీట్లకు మస్తు క్రేజ్. సీటు సంపాదించాలంటే లక్షల మందిని దాటి మంచి మార్కులు తెచ్చుకోవాలి.. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. పరీక్ష రాస్తే చాలు.. ఒక్క మార్కు రాకపో�
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యరంగంపై ప్రత్యేక దృష్టి సారించారు. కేసీఆర్ ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాల వల్ల కరోనా వంటి విపత్తులను సైతం దీటుగా ఎదుర్కోగలిగాం. రాష్ట్ర ప్రభుత్వం కొ�
హైదరాబాద్ : వైద్యరంగంలో దేశంలోనే తెలంగాన మేటిగా నిలుస్తోందనివిద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నగరంలోని బీఎన్రెడ్డినగర్ శ్రీపురం కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బృంగి మల్టీస్పెషాలిటీ హాస్