ప్రభుత్వ వైఫల్యాలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ కా ర్యాలయంలో సోషల్ మీడియా సమన్వయకర్త ఆ శాప్రియ ఏర�
రాష్ట్రంలోని 23,975 గ్రామాలకు 37,002 ఓహెచ్ఎస్ఆర్ ద్వారా ఇంటింటికీ మిషన్ భగీరథ నీటిని అందిస్తున్నట్లు.. ఈ వేసవిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రం లో ఎక్కడా మంచినీటి సమస్య తలెత్తకుండా రూ.100 కోట్ల నిధులు కేటాయించ�
చేవెళ్ల గడ్డ.. బీఆర్ఎస్ అడ్డా అని బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి పంజుగుల శ్రీశైల్రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన పదేండ్ల నుంచి పార్లమెంట్ ఎన్నికల్లో రెండుసార్లు చేవెళ్ల లోక్సభ స్థా
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్కర్నూల్ నుంచి మన బీఆర్ఎస్ తరఫున బరిలో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్కుమార్(ఆర్ఎస్పీ) గెలుపునకు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి కోరారు.
పదేండ్ల్లు ఏ చింతా లేకుండా వ్యవసాయం చేసిన రైతన్నను వంద రోజుల కాంగ్రెస్ పాలన కష్టాల సుడిగుండంలోకి నెట్టింది. నీళ్లిచ్చే అవకాశం ఉన్నా ఆలోచన చేయకుండా పచ్చటి పొలాలను ఎండబెట్టింది.
స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి నైతిక విలువలు ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరో పార్టీ నుంచి పోటీ చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి సవాల్ విసిరారు.
బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలికి ఘోర అవమానం జరిగింది. కూర్చోవడానికి కుర్చీ వేయకుండా అవమానించారంటూ ఆమె కంటతడిపెట్టారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకే సీఎం రేవంత్రెడ్డి హడావుడిగా ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారని బీఆర్ఎస్ రాష్ట్ర నేత మన్నె క్రిశాంక్ విమర్శించారు.
బీజేపీతో పొత్తు పెట్టుకునే గతి తమకు పట్టలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మతఛాందసవాద పార్టీతో కలిసి నడవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. బుధవారం ఆయన జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్�
తెలంగాణ చిహ్నంలో మార్పులు చేస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడడం సరికాదని, తెలంగాణ చరిత్రను కనుమరుగు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్
హైదరాబాద్ బుక్ ఫెయిర్(36వ జాతీయ పుస్తక ప్రదర్శన)ను ఈ నెల 9 నుంచి 19 వరకు నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్ తెలిపారు.
బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు ఎగ్జిట్ పోల్స్ను నమ్మొద్దని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పదిలంగా ఉన్నారని, మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆరేన