మొన్నటి వరకు గంజాయితో మత్తు చాక్లెట్లు తయారు చేశారు.. లిక్కర్తో మద్యం చాక్లెట్లూ రూపొందించారు.. ఇప్పుడు ఏకంగా విస్కీతో ఐస్క్రీమ్లు తయారు చేసి.. అమ్ముతున్న వైనం వెలుగులోకి వచ్చింది.
మెదక్ మెడికల్ కళాశాలకు అనుమతులకు సంబంధించి అప్పీల్కు వెళ్లామని, అనుమతి వస్తుందని ఆశిస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం మెదక్ కలెక్టరేట్లో అభివృద్ధి, సంక్షేమంప�
‘తెలంగాణ కొంగు బంగారం, సిరుల మాగాణం సింగరేణిని బొంద పెట్టడానికే సికింద్రాబాద్ ఎంపీ కిషన్రెడ్డికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి పదవిని బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది.
రైతుల రుణమాఫీ చేయకముందే, క్యాబినెట్ నిర్ణయంపై గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సంబురాలు చేసుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు.
ఖైరతాబాద్ శ్రీ గణేశ్ ఉత్సవ కమిటీ ఏర్పాటైంది. ఖైరతాబాద్ గణేశ్ మండపంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి మహేందర్ బాబు, కోశాధికారి మహేశ్ యాదవ్ వివరాలు వెల్లడించా�
కిర్గిస్తాన్లో ఎంబీబీఎస్ చదువుతున్న వైద్య విద్యార్థులు సురక్షితంగా ఉన్నారని ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ సంస్థ ఎండీ రామారావు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నప్పటికీ హైదరాబాద్ అభిమానులకు ప్రత్యేకత ఉందని ప్రముఖ పాటల బాలీవుడ్ స్టార్ సింగర్ అర్మాన్ మాలిక్ అన్నారు. శనివారం గచ్చిబౌలి బౌల్డర్ హిల్స్ “అర్మాన్ లైవ్ మ్యూజ�
బీసీల లెక్కలు తేల్చి న తర్వాతే.., స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువా రం సాయంత్రం ఏర్పాటు �
నల్లగొండ పార్లమెంట్ పరిధిలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల వైఫల్యంపై ప్రజలు గరంగరంగా ఉన్నారు. వారు చేసిన మోసాలపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఈ ఎన్నికలు అవకాశం కల్పించాయని, ఎన్నికల్లో రైతులు, మహిళలు, వృద్ధులు తమ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో చూప
పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తడబడ్డాడు. శుక్రవారం మంచిర్యాలలో తన తండ్రి, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నాడు.
రాజకీయ పార్టీలకతీతంగా గొల్లకురుమలు ఏకమై బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ గెలుపునకు కృషి చేయాలని కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు గవ్వల నర్సింహులు పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట పట్టణంలోని కురుమ సంఘ�
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, చట్ట వ్యతిరేక పనులు చేపట్టవద్దని ఎస్పీ సురేశ్కుమార్ అన్నారు. శనివారం జిల్లా కేం ద్రంలోని పోలీస్స్టేషన్లో ఆసిఫాబాద్ డీఎ స్పీ సదయ్యతో కలిసి మీడియా సమావేశం నిర్�
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఎంపీ సీట్లు రాకపోతే ముఖ్యమంత్రి పదవిని కోల్పోతానన్న భయంతో సీఎం రేవంత్రెడ్డి ఎన్నడూ లేనివిధంగా దేవుళ్లపై ప్రమాణం చేస్తున్నారని, ఇది ఎన్నికల కోడ్ ఉల�