Ibrahim Ali Khan | బాలీవుడ్ యాక్టర్లు ఇబ్రహీం అలీఖాన్, పాలక్ తివారిని కెమెరాల్లో బంధించడానికి కెమెరామెన్స్ పోటీ పడుతుంటారు. అయితే ఇబ్రహీం అలీఖాన్-పాలక్తో కలిసి ఉన్నపుడు ఈ సారి వారి కంట పడకుండా జాగ్రత్త పడుదా�
ఆ చర్చల్లోకి వెళ్లేముందు గతంలోకి చూసి కొన్ని విషయాలు చెప్పుకోవాలి. తెలంగాణ ఉద్యమ మలిదశ సుమారు 1996 నుంచి మొదలుకాగా, 2001లో టీఆర్ఎస్ స్థాపన నుంచి ఉధృత రూపానికి వచ్చింది. 2014 మధ్య వరకు సుదీర్ఘంగా సాగింది.
మంత్రి పొంగులేటి మీడియా సమక్షంలో సహచర మంత్రిపై చూపిన అనుచిత ప్రవర్తనపై బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. మీడియా ముందు ఉన్నామనే సో యి లేకుండా కాగితాలను మంత్రి ముఖాన విసిరికొట్టారు.
మాది ప్రజాపాలన అని నిత్యం ఊదరగొడుతున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వ పనితీరు, వైఫల్యాలను ఎత్తిచూపినందుకు ఆంక్షల కత్తితో అడ్డుకుంటున్నది.
మున్సిపల్ ఎన్నికలకు ముందే సీఎం రేవంత్రెడ్డి చేతులెత్తేశారు. తెలంగాణ, కర్ణాటక, పశ్చిమబెంగాల్తోపాటు పార్లమెంట్ ఎన్నికల్లో తన అంచనాలకు తగ్గట్టుగానే ఫలితాలు వచ్చాయని చెప్తున్న సీఎం రేవంత్రెడ్డి.. ప్�
‘తెలంగాణలో మీడియా స్వేచ్ఛను కాపాడండి.. మీడియాతో వ్యవహరించేటప్పుడు సంయమనం పాటించాలని, బలవంతపు అరెస్టులకు ముందు ప్రజాస్వామిక ప్రక్రియను అనుసరించాలని మీ అధికారులను ఆదేశించండి..’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్�
YS Jaganmohan reddy | పండుగ రోజు తలుపులు పగులగొట్టి బలవంతంగా జర్నలిస్టుల ఇండ్లల్లోకి చొరబడి అరెస్ట్ చేయడం దారుణమని ఏపీ మాజీ సీఎం జగన్ పేర్కొన్నారు. ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్లను ఆయన తీవ్రంగా ఖండించారు.
పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో కాంగ్రెస్ నేతల మధ్య గొడవలు ఉన్నది నిజమేనని, వాటి పరిష్కారానికి జిల్లాల వారీగా కమిటీలు వేస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహ
41 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయినట్లు ఎస్పీ జితేంద్రకుమార్ యాదవ్ బుధవారం మీడియాకు వెల్లడించారు.
Sai Durga Tej | టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తన వివాహంపై ఎంతోకాలంగా సాగుతున్న ఊహాగానాలకు స్వయంగా ముగింపు పలికారు. ఈ ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన, వచ్చే ఏడాదిలో తన పెళ్లి జరగబోతోంద�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటమితో నిరాశ చెందబోమని, మరింత బలంగా పుంజుకుంటామని, బంతిలా వేగంగా దూసుకొస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు.