జీహెచ్ఎంసీలో విలీనమైన మున్సిపాలిటీల పరిధిలో వార్డుల విభజనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 13 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనమయ్యాయి. ఈ నేపథ్యంలో విలీనమైన మున్సిపాలిటీ�
అధికారం తోడుగా కాంగ్రెస్ నేతలు చేస్తున్న దౌర్జన్యాలకు పరాకాష్ట ఇది. ఇప్పటికే విలువైన ప్రభుత్వ, అసైన్డ్ భూములను గద్దల్లా తన్నుకుపోతూ, ప్రైవేట్ భూములను కబ్జా పెడుతున్న ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు రాబంద�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డు అవతల ఉన్న ప్రాంతాల్లో అరకొర నీటి సరఫరాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు, మూడు రోజులకోసారి అదికూడా కేవలం అర్థగంట పాటే మిషన్ భగీరథ నీటిని స
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో పలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల తనిఖీల అనంతరం విజిలెన్స్ అధికారులు వివిధ రిజిస్ట్రేషన్ల దస్తావేజులపై ఆరా తీస్తున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయా�
జీహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇంటి పథకానికి ప్రభుత్వం మంగళం పాడినట్లే కనిపిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ఈ యేడాది జనవరిలో ప్రారంభించి అమలు చేస్తున్నప్పటికీ.. జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం ఇప్పట
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కొన్ని మున్సిపాలిటీలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి.. మిగతావాటికి మొండిచెయ్యి చూపింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మున్స�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మాదారం ఇండస్ట్రి పార్క్ ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. రెండున్నర ఏళ్ల కిత్రం మాదారం రైతుల నుంచి 225 సర్వే నంబర్లోని 305 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరిం�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలకు ప్రభుత్వం ఇప్పటివరకు నిధుల ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో స్థానికంగా సమస్యలు రాజ్యమేలుతున్నాయి. దీనికి తోడు మున్సిపాలిటీలు ఇన్చ�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులు ఎప్పుడని ప్రశ్నిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూం నిర్మాణాలకు అనుకున్న మేరకు స్థలం లేకపోవడంతో ఇళ్లు లేని నిరుపే
గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం లేదని ఆగ్రహించిన విద్యార్థులు రోడ్డెక్కారు. సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తుర్కపల్లి శివారు ప్రాంతంలోని మహాత్మజ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక
విజిలెన్స్ అధికారుల తనిఖీలతో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు సంబంధించిన రేషన్ బియ్యం పట్టివేత అలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట్ జిల్లా గజ్వేల్లో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు చెందిన రెండు ల
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో దాదాపు రూ. కోటి విలువైన సన్నబియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు సహకరించిన పౌరసరఫరాలశాఖకు చెందిన రెండు గోదాముల ఇన్చార్జ్లను ఆశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ సస్పెండ్ చేశారు.
భూ భారతి పైలెట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులు దరఖాస్తులకు మాత్రమే పరిమితమయ్యాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కీసర మండలంలో భూ భారతి చట్టం అమలులో భాగంగా అధికారులు రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నా�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మున్సిపాలిటీలలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందస్తు ఆస్తి పన్నులకు 5శాతం రాయితీని ప్రకటించిన నేపథ్యంలో 33 రోజులలో రూ.103 కోట్ల ఆస్తి పన్నులు వసూళ్లు అయ్యాయి.