మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మాదారం ఇండస్ట్రి పార్క్ ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. రెండున్నర ఏళ్ల కిత్రం మాదారం రైతుల నుంచి 225 సర్వే నంబర్లోని 305 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరిం�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీలకు ప్రభుత్వం ఇప్పటివరకు నిధుల ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో స్థానికంగా సమస్యలు రాజ్యమేలుతున్నాయి. దీనికి తోడు మున్సిపాలిటీలు ఇన్చ�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులు ఎప్పుడని ప్రశ్నిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్రూం నిర్మాణాలకు అనుకున్న మేరకు స్థలం లేకపోవడంతో ఇళ్లు లేని నిరుపే
గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం లేదని ఆగ్రహించిన విద్యార్థులు రోడ్డెక్కారు. సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తుర్కపల్లి శివారు ప్రాంతంలోని మహాత్మజ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక
విజిలెన్స్ అధికారుల తనిఖీలతో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు సంబంధించిన రేషన్ బియ్యం పట్టివేత అలస్యంగా వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట్ జిల్లా గజ్వేల్లో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు చెందిన రెండు ల
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో దాదాపు రూ. కోటి విలువైన సన్నబియ్యాన్ని అక్రమంగా తరలించేందుకు సహకరించిన పౌరసరఫరాలశాఖకు చెందిన రెండు గోదాముల ఇన్చార్జ్లను ఆశాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ సస్పెండ్ చేశారు.
భూ భారతి పైలెట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులు దరఖాస్తులకు మాత్రమే పరిమితమయ్యాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో కీసర మండలంలో భూ భారతి చట్టం అమలులో భాగంగా అధికారులు రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నా�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మున్సిపాలిటీలలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ముందస్తు ఆస్తి పన్నులకు 5శాతం రాయితీని ప్రకటించిన నేపథ్యంలో 33 రోజులలో రూ.103 కోట్ల ఆస్తి పన్నులు వసూళ్లు అయ్యాయి.
కేటాయించిన డబుల్బెడ్ రూమ్లలో లబ్ధిదారులు చేరకుంటే రద్దుకు చర్యలు తీసుకోనున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఉన్న డబుల్బెడ్ రూమ్ల లబ్ధిదారులకు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేశారు.
రేషన్ దుకాణాల వద్ద సన్న బియ్యం నో స్టాక్ బోర్డులు దర్శనంతో రేషన్కార్డుదారులు ఆందోళనకు గురువుతున్నారు. మేడ్చల్ జిల్లాలో 5,28,881 తెలుపు రేషన్ కార్డులు ఉండగా 10,761,607 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నట
తయారీ రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ఐపాస్కి పారిశ్రామిక వర్గాల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నది. ఇదే క్రమం లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,476 పరిశ్రమల ఏర్
Mekala Kavya | జవహర్నగర్, ఫిబ్రవరి 10: బీసీల సంఖ్య పెరిగితే.. వాటా అడుగుతారనే భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల కులగణన అసంబద్ధంగా చేసిందని బీసీల గొంతుక, జవహర్నగర్ మాజీ మేయర్ కావ్య మండిపడ్డారు. ఈ మేరకు ఇవాళ ఆమె ఒక