మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అంతటా నీటి కటకట మొదలైంది. తాగునీటి సమస్యను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేడ్చల్, కు త్బుల్లాపూర్, ఉప్పల్, కూకట్ప
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించాలని జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోరారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరిగిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ఎమ్మ�
High Court | మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం జగద్గిరిగుట్టలోని 14.10 ఎకరాల భూమి శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయానిదేనని హైకోర్టు తేల్చింది. సర్వే నంబర్ 348/1లోని రూ.వెయ్యి కోట్ల విలువైన ఈ భూమి �
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి చేరికలు జోరందుకున్నాయి. మాజీ జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి మల్లారెడ్డి సమక్షంలో వెంకట్రెడ్డి, నర�
రెండు ఇండ్ల స్థలాలను స్వాధీనం చేసుకొని అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ నోటీసును 48 గంటల్లో తొలగించాలన్న ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు హైకోర్టు ధికరణ నోటీసులు జారీచేసింది.
మేడ్చల్ మలాజిగిరి జిల్లా గండిమైసమ్మ మండలం భౌరంపేటలో సర్వే నం 166/9/2కు సంబంధించి వివిధ రికార్డులను పరిశీ లించి అనుబంధ సేత్వారీ జారీ చేయాలని ఆదేశాలను కలెక్టర్ అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆక్షేపణ తెలిపింది. �
ఆస్తి పన్నుల మదింపుపై కసరత్తు చేస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని విలీన మున్సిపాలిటీలతో పాటు కొత్త సర్కిళ్లలో అసెస్మెంట్ సర్వే ఈ నెలాఖరు వరకు పూర్తి కానుంది. దీంతో ప్రజలపై ఆస్తి పన్నుల భార�
ఇంట్లో తన కొడుకును చిన్న చూపు చూస్తున్నారన్న కారణంతో తోటి కోడలి కొడుకుపై దారుణానికి ఒడికట్టింది మహిళ. నాలుగేండ్ల బాలుడికి ఆమె యాసిడ్ తాగించింది. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్స్ట�
డబుల్ బెడ్రూమ్లలో చేరని లబ్ధిదారులకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ నెలఖరు వరకు జిల్లా పరిధిలో డబుల్ ఇండ్లలో చేరని దాదాపు 7,864 లబ్ధిదారుల ఇండ్ల రద్దుకు చర్యలు తీసుకోనున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రెండు మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మూడుచింతలపల్లి, ఎల్లంపేట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు చైర్మన్లుగా ఎన్నికయ్యారు. సోమవారం నిర్వహించిన చైర్మన్ ఎన్నిక పక్�
Aliabad Muncipality | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని అలియాబాద్ మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. మొత్తం 20 వార్డులకుగానూ 8 వార్డుల్లో కాంగ్రెస్, ఏడు వార్డుల్లో బీఆర్ఎస్, మూడు వార్డుల్లో బీజేపీ
జగద్గిరిగుట్ట : ఆల్విన్ కాలనీ డివిజన్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి విజయనగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చేతులు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు.
జీహెచ్ఎంసీలో విలీనమైన మున్సిపాలిటీల పరిధిలో వార్డుల విభజనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 13 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనమయ్యాయి. ఈ నేపథ్యంలో విలీనమైన మున్సిపాలిటీ�