మేడ్చల్ మలాజిగిరి జిల్లా గండిమైసమ్మ మండలం భౌరంపేటలో సర్వే నం 166/9/2కు సంబంధించి వివిధ రికార్డులను పరిశీ లించి అనుబంధ సేత్వారీ జారీ చేయాలని ఆదేశాలను కలెక్టర్ అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆక్షేపణ తెలిపింది. �
ఆస్తి పన్నుల మదింపుపై కసరత్తు చేస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని విలీన మున్సిపాలిటీలతో పాటు కొత్త సర్కిళ్లలో అసెస్మెంట్ సర్వే ఈ నెలాఖరు వరకు పూర్తి కానుంది. దీంతో ప్రజలపై ఆస్తి పన్నుల భార�
ఇంట్లో తన కొడుకును చిన్న చూపు చూస్తున్నారన్న కారణంతో తోటి కోడలి కొడుకుపై దారుణానికి ఒడికట్టింది మహిళ. నాలుగేండ్ల బాలుడికి ఆమె యాసిడ్ తాగించింది. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్స్ట�
డబుల్ బెడ్రూమ్లలో చేరని లబ్ధిదారులకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ నెలఖరు వరకు జిల్లా పరిధిలో డబుల్ ఇండ్లలో చేరని దాదాపు 7,864 లబ్ధిదారుల ఇండ్ల రద్దుకు చర్యలు తీసుకోనున్నారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో రెండు మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మూడుచింతలపల్లి, ఎల్లంపేట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు చైర్మన్లుగా ఎన్నికయ్యారు. సోమవారం నిర్వహించిన చైర్మన్ ఎన్నిక పక్�
Aliabad Muncipality | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని అలియాబాద్ మున్సిపాలిటీలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. మొత్తం 20 వార్డులకుగానూ 8 వార్డుల్లో కాంగ్రెస్, ఏడు వార్డుల్లో బీఆర్ఎస్, మూడు వార్డుల్లో బీజేపీ
జగద్గిరిగుట్ట : ఆల్విన్ కాలనీ డివిజన్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి విజయనగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చేతులు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు.
జీహెచ్ఎంసీలో విలీనమైన మున్సిపాలిటీల పరిధిలో వార్డుల విభజనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 13 మున్సిపాలిటీలు జీహెచ్ఎంసీలో విలీనమయ్యాయి. ఈ నేపథ్యంలో విలీనమైన మున్సిపాలిటీ�
అధికారం తోడుగా కాంగ్రెస్ నేతలు చేస్తున్న దౌర్జన్యాలకు పరాకాష్ట ఇది. ఇప్పటికే విలువైన ప్రభుత్వ, అసైన్డ్ భూములను గద్దల్లా తన్నుకుపోతూ, ప్రైవేట్ భూములను కబ్జా పెడుతున్న ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు రాబంద�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డు అవతల ఉన్న ప్రాంతాల్లో అరకొర నీటి సరఫరాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు, మూడు రోజులకోసారి అదికూడా కేవలం అర్థగంట పాటే మిషన్ భగీరథ నీటిని స
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో పలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారుల తనిఖీల అనంతరం విజిలెన్స్ అధికారులు వివిధ రిజిస్ట్రేషన్ల దస్తావేజులపై ఆరా తీస్తున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయా�
జీహెచ్ఎంసీ పరిధిలో ఇందిరమ్మ ఇంటి పథకానికి ప్రభుత్వం మంగళం పాడినట్లే కనిపిస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని ఈ యేడాది జనవరిలో ప్రారంభించి అమలు చేస్తున్నప్పటికీ.. జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం ఇప్పట
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని కొన్ని మున్సిపాలిటీలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసి.. మిగతావాటికి మొండిచెయ్యి చూపింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు మున్స�