మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో మిగిలిన 34 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో చేర్చాలని జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదికను సమర్పించినట్లు తెలిసింది. జిల్లాలో గతంలో 62 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో 28 వ�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ కింద భూ సర్వేను రెవెన్యూ యంత్రాంగం ప్రారంభించింది. ప్రభుత్వ భూములలో పైలెట్ ప్రాజెక్ట్ కింద సర్వే నిర్వహించి కేఎంఎల్ మ్యాప్(గూగుల్)లో పొందు పరిచే�
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలో ఈ ఏడాది పలు చెరువులలో చేప పిల్లల వదిలివేతకు జిల్లా మత్స్య శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. 63 లక్షల చేప పిల్లలను జిల్లా వ్యాప్తంగా వదిలేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. చేప పిల్ల�
ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్రెడ్డి చేతులెత్తాశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తేనే గ్యారంటీలను అమలు చేస్తామంటున్నారని విమర్శించారు. మేడ్చ�
దుండిగల్, ఆగస్టు : తెలంగాణరాష్ట్రాన్ని హరితవనంగా మర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతగా నిర్వహిస్తున్నందుకు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్లో