దుండిగల్ అమరవీరుల స్థూపాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అత్యంత బాధాకరమని ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana BJP : తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ఈసారి ఈటెల రాజేందర్ (Etela Rajender)ను లక్ష్యంగా చేసుకొని అతడికి వ్యతిరేకంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ వర్గం పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.
అవినీతికి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కేరాఫ్గా మారింది. నాలుగు రోజుల క్రితం జిల్లాలోని యూఎల్సీ విభాగానికి చెందిన డిప్యూటీ కలెక్టర్ వంశీమెహన్ను ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు నిర్ధారించి ఏసీబీ �
మేడ్చల్-మలాజిగిరి జిల్లా శామీర్పేట తహసీల్దార్ సుచరిత, ఆమె డ్రైవర్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) వలలో చిక్కారు. అలియాబాద్ ప్రాంతంలో 30 ఎకరాల భూముల కన్వర్షన్ కోసం రైతుల నుంచి రూ.30 లక్షలు డిమాండ్ చేసినట్ట�
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యూఎల్సీ, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ను అవినీతి నిరోధకశాఖ శుక్రవారం అరెస్ట్ చేసింది. నిందితుడి వద్ద రూ. 6,22,38,800 విలువైన ఆస్తు
నిత్యం లక్షలాది వాహనాలు.. 30 లక్షల జనాభా... కోర్ సిటీకి వచ్చే వారి సంఖ్య 5-7 లక్షలు.. అయినా అరకొర రవాణా, రోడ్డు సేవలు.. ఏండ్లు గడుస్తున్నా మెరుగైన రవాణా సేవలు లేక, కేవలం వ్యక్తిగత, ఆర్టీసీ బస్సులే దిక్కుగా మారాయి. �
వసంతనగర్ కాలనీలో సోసైటీ నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాల కోసం షెటర్లు, షెడ్డులు ఏర్పాటు చేశారని, వీటిపై చర్యలు తీసుకోవాలని సీఎంసీ, కూకట్పల్లి సర్కిల్ అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించడం లేదని కాలనీక
మేడ్చల్, ఏప్రిల్ 14 : మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్మాపూర్ మల్లన్న గుట్ట వద్ద ఉన్న క్వారీలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ఓ విద్యార్థి నీటిలో గల్లంతయ్యాడు.
Fire Accident | మేడ్చల్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దుండిగల్ పరిధి బహదూర్పల్లి గ్రీన్హిల్స్ కాలనీలోని డెకరేషన్ స్క్రాప్ గోదాంలో మంటలు చెలరేగాయి.
మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ పోలీసులు మంగళవారం రూ.9లక్షల విలువైన 76.77గ్రాముల కొకైన్, 200 గ్రాముల ఓజీకుష్ను రెండు కేసుల్లో స్వాధీనం చేసకున్నారు.
మేడ్చల్, పూడూరు-కిష్టాపూర్ డివిజన్ల పరిధిలో నీటి సమస్యను పరిష్కరించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఖాళీ కుండలు, బిందెలతో బీఆర్ఎస్ నేతలు పట్టణ ప్రజలతో కలిసి ర్యాలీ ని�