జూబీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపే లక్ష్యంగా.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నుంచి బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు ప్రచారానికి తరలివెళ్తున్నారు. మోసపూరిత హామీలను ఇ�
రెండు ద్విచక్ర వాహనాలను గుర్తు తెలియని కంటైనర్ ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలుకాగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం సాయంత్రం మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో 44వ నెంబరు జాతీయ రహదారి ప్రభ�
Boduppal | బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలోని లక్ష్మీగణపతి కాలనీకి పెనుప్రమాదం పొంచి వుంది. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కాలనీకి ఆనుకుని 3ఎకరాల విస్తీర్ణంలో 25 ఫీట్ల లోతుగా గోతు�
మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారి రాధాకృష్ణారెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీకి (ACB) చిక్కారు. వెంచర్కు అనుమతి కోసం రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేశారు.
కాలనీల్లో ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న అంతర్గత సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా సత్వర చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అధికారులకు సూచించారు.
చేపలు పట్టడానికి వెళ్లిన యువకుడు మృతిచెందిన ఘటన శామీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకా రం..తూం కుంట మున్సిపాలిటీ పరిధిలోని నల్లకుంట చెరువు నీటిలో డబుల్ బెడ్ రూం పక్కన ఏర్పడిన
ఇటీవల కురిసిన వానలకు రోడ్లన్నీ గుంతల మయంగా మారాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉంది. గుంతల మయమైన రోడ్లతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
అర్హులైన పేదప్రజలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను కేటాయించకుంటే డబుల్బెడ్రూం ఇండ్లతో పాటు ప్రభుత్వభూములను ఆక్రమిస్తామని కుత్బుల్లాపూర్ మండలం,సీపీఎం పార్టీ కార్యదర్శి కీలుకాని లక్ష్మణ్ హెచ్చరించా�
Drugs | హైదరాబాద్ కేంద్రంగా భారీగా డ్రగ్స్ దందా కొనసాగుతోంది అనడానికి ఈ ఫ్యాక్టరీనే ఉదాహరణ. ఏకంగా కోట్ల రూపాయాల్లో డ్రగ్స్ దందా చేస్తున్నట్లు తేలింది.
మేడ్చల్, సురారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయిబాబానగర్లో పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. వినాయక మండపాల వద్ద ఉన్న యువకులపై రాత్రిపూట దాష్టీకంగా లాఠీచార్జ్ చేశారు.