మేడారం మహాజాతర పరిసమాప్తమైంది. సమక్క- సారలమ్మ తల్లులు గద్దెల నుంచి తిరిగి వనం చేరుకున్నారు. జాతర సందర్భంగా మేడారంలోని గద్దెలపై భక్తుల మొక్కులందుకున్న సమ్మక్క భర్త పగిడిద్దరాజు తిరిగి తన స్వస్థలమైన మహబ�
మేడారంలోని జంపన్నవాగు ప్రాంతంలో బుధవారం రాత్రి విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. సుమారు 20 నిమిషాలపాటు జంపన్నవాగు నుంచి కన్నెపల్లి మలుపు వద్ద గల స్తూపం వరకు పూర్తిగా అంధకారంగా మారింది.
బెల్లంపల్లి నుంచి మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు సోమవారం ప్రత్యేక ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రారంభించారు. స్థానిక కొత్తబస్టాండ్ వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరలో సేవాభావంతో విధులు నిర్వర్తించి, భక్తులకు రవాణా పరంగా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు.
మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తులకు గతంలో మాదిరిగానే ఈ సారి కూడా అమ్మవారి ప్రసాదాన్ని ఇంటికే అందించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో ఒప్పందం కుదుర్చు
ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు సమ్మక్క-సారలమ్మల జాతర నేపథ్యంలో భక్తులు మందుస్తు మొక్కులు తీర్చుకుంటున్నారు. ఈ మేరకు ఆదివారం మంచిర్యాల మార్కెట్లో బంగారం (బెల్లం) కొనుగోలు చేస్తూ కనిపించారు.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ 6 వేల బస్సులు నడుపనున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీరాజ్, గ్రామీణాభి�
మేడారం సమ్మక్క-సారలమ్మల సన్నిధికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. వనదేవతల మహా జాతరకు మరికొద్ది రోజుల సమయం ఉన్నప్పటికీ ముందస్తుగా భక్తులు మొక్కు లు చెల్లించుకునేందుకు కుటుంబ సమేతంగా మేడారం చేరుకొని భక్త�
అతిపెద్ద గిరిజన ఉత్సవంగా ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక సారలమ్మ జాతరకు కేసీఆర్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఒకప్పుడు రోడ్లు సరిగా లేక సింగిల్ రోడ్లపై జాతరకు వెళ్లడం కష్టంగా ఉండేది. ట్రాఫిక్�
ఆస్తి కోసం తోడబుట్టిన చెల్లి అనే కనికరం లేకుండా ఓ వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం మండలంలోని లక్ష్మీదేవిపేటలో జరిగింది. గ్రామానికి చెందిన పొన్నం శ్రీహరికి ముగ్గురు ఆడపిల్లలతో పాటు సమ్మ
మేడారం మహాజాతర సమీపిస్తున్నది. మరో నెల రోజుల్లో సమ్మక్క-సారలమ్మ జాతర ప్రారంభం కానున్నది. నెల రోజులు ముందుగానే పూర్తి కావాల్సిన అభివృద్ధి పనులు ఇంకా నత్తనడకన సాగుతున్నాయి. ఆరు ప్రధాన శాఖల ద్వారా రూ.51.56కోట్
పట్టణంలో సమ్మక్క-సారలమ్మల జాతర సందడి మొదలైంది. వచ్చే నెల 21వ తేదీ నుంచి జాతర ప్రారంభంకానుండగా, పట్టణంలోని మార్కె ట్, పాతబస్టాండ్, యాపల్ ఏరియాల్లోని దుకాణాల యజమానులు భారీ ఎత్తున బెల్లం నిలువలను అందుబాటు
వనదేవతలు సమ్మక్క, సారలమ్మలు కొలువైన మేడారం బుధవారం జనసంద్రమైంది. అమ్మవార్లను దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే గాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసింది.