వనదేవతలు సమ్మక్క, సారలమ్మలు కొలువైన మేడారం బుధవారం జనసంద్రమైంది. అమ్మవార్లను దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే గాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసింది.
మేడారం జాతర పరిధిలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీల అనుమతి లేకుండానే అభివృద్ధి పనులు చేపట్టడం స్థానిక గ్రామ పాలకులు, వీడీసీ సభ్యుల్లో ఆగ్రహానికి కారణమవుతున్నది. జాతర అభివృద్ధిలో నామినేటెడ్ పనులకు వీడీస�
మేడారం మహా జాతర సందర్భంగా చేసే అభివృద్ధి పనుల్లో గిరిజనులకు భాగస్వామ్యం కల్పించాలని గిరిజన సంఘాల ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఉమ్మడి వరంగల్ పరిధిలోని గిరిజన సంఘాల ప్రతినిధులతో ఐటీడీఏ ప�
మేడారం మహా జాతరలో వైద్య సిబ్బంది సేవా భావంతో విధులు నిర్వర్తిస్తూ, భక్తులకు వేగవంతమైన సేవలు అందించి జాతరను విజయవంతం చేయాలని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ రవీందర్నాయక్ అన్నారు.
మేడారం సమ్మక్క, సారలమ్మల హుండీల ద్వారా రూ. 39,84,959 ఆదాయం లభించింది. గత సెప్టెంబర్ మాసంలో అమ్మవార్ల గద్దెలపై 22 హుండీలు ఏర్పాటు చేయగా అవి భక్తులు వేసిన కానుకలతో నిండుకోవడంతో గురువారం దేవాదాయ శాఖ అధికారులు అమ్�
మేడారం మహాజాతర విజయవంతానికి కృషి చేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ములుగు జిల్లాలో తొలిసారి ఆదివారం పర్యటించారు
మేడారం మహాజాతర 2024 సమయం తరుముకొస్తోంది. మరో 68 రోజుల్లో ఉత్సవం ప్రారంభం కానుంది. హైదరాబాద్, హనుమకొండ వైపు నుంచి లక్షలాది మంది భక్తులు జాతీయ రహదారి-163 మీదుగా మేడారం జాతరకు వస్తుంటారు. అయితే దామెర నుంచి గట్టమ్�
మేడారం మహా జాతర అభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ భక్తులకు శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు ఉపయోగపడేలా చూడాలని పంచాయతీరాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అ న్నారు. సోమవారం హైదరాబాద్లోని డీఎస్ఎస్ భవనంల�
4 జాతరలకు 332.71 కోట్లు! భాగస్వామ్యశాఖలతో గిరిజన సంక్షేమశాఖ సమన్వయం హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు నిర్వహించనున్న మేడారం జాతరలో పాల్గొనే భక్తులకు ఎటువంటి లోటు రాకు�