ములుగు : మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ఏర్పాట్లను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. మేడారం జాతరను సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న న�
బాలాజీ దూసరి రూపొందించిన మేడారం సమ్మక్క సారక్క జాతర డాక్యుమెంటరీని ఎమ్మెల్సీ కవిత విడుదల చేశారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్యను దుశ్శాలువతో ఘనంగా...
ఈ నెల 16 నుంచి 19 వరకు జరుగనున్న మేడారం జాతర ఆహ్వాన పత్రికను గిరిజన సంక్షేమశాఖ ఆదివాసీ సంస్కతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా రూపొందించింది. ఈసారి కాఫీటేబుల్ బుక్ గిఫ్ట్తో ప్రత్యేకంగా తయారుచేశారు. ఇందులో అందమ�
వరంగల్ : ఆరువేల మంది పోలీసులతో మేడారం జాతరకు తరలివచ్చే వాహనాలను నియంత్రిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోపి తెలిపారు. ఫిబ్రవరి 16 నుంచి 19వరకు జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా ట్రాఫిక్ జో�
TSRTC | మేడారం జాతర ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు కొనసాగనున్న నేపథ్యంలో వరంగల్ రీజియన్లోని పలు ప్రాంతాల నుంచి 2,200 స్పెషల్ బస్సులు నడపనున్నట్లు టీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(హైద
‘కళ గొండల’ బృందానికి ఎమ్మెల్సీ కవిత అభినందన హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): మేడారం జాతరపై ప్రత్యేక గీతాన్ని రూపొందించిన కళ గొండలను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. తెలంగాణ ప్రత్యేక పండుగ సమ్మక్క-సారల
సమాచారం కోసం 040-30102829 జాతరకు 3,845 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు గత జాతర చార్జీలే ఈసారీ వర్తింపు సమాచారానికి యాప్ : ఎండీ సజ్జనార్ హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): మేడారం జాతరకు వెళ్లేందుకు 30 మంది ప్రయాణికులు ఉ�
Minister sathyavathi | అంతరించిపోతున్న గిరిజన కళలు, జాతులను కాపాడుతూ..వాటిని భవిష్యత్ తరాలకు తెలియజేసేలా సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో గొప్ప కృషి జరుగుతోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలి కొవిడ్ను దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేయాలి 50 లక్షల మాసులు, 5లక్షల కరోనా కిట్లు సిద్ధంగా ఉంచాలె తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే మేడారం అభివృద్ధి నాలుగు జాతర్లకు రూ.332 కోట్�
భక్తులకు ఇబ్బందులు కలుగొద్దు మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, దయాకర్రావు, సత్యవతి మేడారంలో అభివృద్ధి పనుల పరిశీలన తాడ్వాయి, జనవరి 29 : మహాజాతరలో భాగంగా భక్తుల సౌకర్యార్థం చేపట్టిన అభివృద్ధి పనులను ఫిబ్రవరి 4ల�
తాడ్వాయి, జనవరి28 : మేడారం జనసంద్రమవుతున్నది.. మహా జాతర దగ్గరపడుతున్న కొద్దీ భక్తుల రాక రోజురోజుకూ పెరుగుతున్నది. కోరిన కోర్కెలు తీర్చుతూ భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుత్తున్న తల్లులను తనివితీరా కొలిచేం