భక్తులకు ఇబ్బందులు కలుగొద్దు మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, దయాకర్రావు, సత్యవతి మేడారంలో అభివృద్ధి పనుల పరిశీలన తాడ్వాయి, జనవరి 29 : మహాజాతరలో భాగంగా భక్తుల సౌకర్యార్థం చేపట్టిన అభివృద్ధి పనులను ఫిబ్రవరి 4ల�
తాడ్వాయి, జనవరి28 : మేడారం జనసంద్రమవుతున్నది.. మహా జాతర దగ్గరపడుతున్న కొద్దీ భక్తుల రాక రోజురోజుకూ పెరుగుతున్నది. కోరిన కోర్కెలు తీర్చుతూ భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుత్తున్న తల్లులను తనివితీరా కొలిచేం
మంత్రి సత్యవతి రాథోడ్ ములుగు, జనవరి 24 : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మేడారంలో ప
MLC Kalvakuntla | 2014 నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం మేడారం జాతరకు ఒక్క పైసా నిధులు కూడా ఎందుకు విడుదల చేయలేదని ఎంపీ బండి సంజయ్ని ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
Minister Satyavathi Rathord | దేశంలోని నలుమూలల నుంచి వచ్చే మేడారం సమ్మక్క- సారక్క భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
ముందస్తు మొక్కులతో కిక్కిరిసిన పరిసరాలు తరలివచ్చిన దాదాపు 3లక్షల మంది భక్తులు తాడ్వాయి, జనవరి 23 : వనదేవతలు కొలువైన మేడారం ముందస్తు మొక్కులతో జనసంద్రంగా మారింది. ఆదివారం సుమారు 3లక్షల మంది భక్తులు అమ్మవార�
Accident | సింగిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. గోదావరిఖని-మంథని రహదారిపై వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి బోల్తా పడింది.
వీఐపీ, వీవీఐపీలకు దర్శన స్లాట్లు ఈసారి 24/7 శానిటేషన్ సేవలు కొవిడ్ నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు సీఎం కేసీఆర్ కూడా సందర్శిస్తారు మీడియాతో మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): మేడారం మ
నగరం నుంచి 150 ప్రత్యేక బస్సులుఫిబ్రవరి 13 నుంచి 20 వరకు బస్సుల రాకపోకలుఈ నెల 16 నుంచి రోజూ మూడు సూపర్ లగ్జరీలుటిక్కెట్ ధర రూ.398 నిర్ణయంమేడారం, తాడ్వాయిలో ఏర్పాట్లను పరిశీలించిన ఆర్టీసీ అధికారులుసిటీబ్యూరో, �