Minister sathyavathi | అంతరించిపోతున్న గిరిజన కళలు, జాతులను కాపాడుతూ..వాటిని భవిష్యత్ తరాలకు తెలియజేసేలా సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో గొప్ప కృషి జరుగుతోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలి కొవిడ్ను దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేయాలి 50 లక్షల మాసులు, 5లక్షల కరోనా కిట్లు సిద్ధంగా ఉంచాలె తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే మేడారం అభివృద్ధి నాలుగు జాతర్లకు రూ.332 కోట్�
భక్తులకు ఇబ్బందులు కలుగొద్దు మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, దయాకర్రావు, సత్యవతి మేడారంలో అభివృద్ధి పనుల పరిశీలన తాడ్వాయి, జనవరి 29 : మహాజాతరలో భాగంగా భక్తుల సౌకర్యార్థం చేపట్టిన అభివృద్ధి పనులను ఫిబ్రవరి 4ల�
తాడ్వాయి, జనవరి28 : మేడారం జనసంద్రమవుతున్నది.. మహా జాతర దగ్గరపడుతున్న కొద్దీ భక్తుల రాక రోజురోజుకూ పెరుగుతున్నది. కోరిన కోర్కెలు తీర్చుతూ భక్తుల కొంగుబంగారంగా విలసిల్లుత్తున్న తల్లులను తనివితీరా కొలిచేం
మంత్రి సత్యవతి రాథోడ్ ములుగు, జనవరి 24 : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మేడారంలో ప
MLC Kalvakuntla | 2014 నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం మేడారం జాతరకు ఒక్క పైసా నిధులు కూడా ఎందుకు విడుదల చేయలేదని ఎంపీ బండి సంజయ్ని ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
Minister Satyavathi Rathord | దేశంలోని నలుమూలల నుంచి వచ్చే మేడారం సమ్మక్క- సారక్క భక్తుల సౌకర్యార్థం తెలంగాణ ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
ముందస్తు మొక్కులతో కిక్కిరిసిన పరిసరాలు తరలివచ్చిన దాదాపు 3లక్షల మంది భక్తులు తాడ్వాయి, జనవరి 23 : వనదేవతలు కొలువైన మేడారం ముందస్తు మొక్కులతో జనసంద్రంగా మారింది. ఆదివారం సుమారు 3లక్షల మంది భక్తులు అమ్మవార�
Accident | సింగిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. గోదావరిఖని-మంథని రహదారిపై వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి బోల్తా పడింది.