ములుగు : మేడారం జాతరలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వరుసగా మూడో రోజు బిజీ బీజీగా గడిపారు. సామన్య భక్తులతో పాటు వీఐపీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుంగా అన్నీ తానై ఏర్పాట్లను చూస్తున్నారు. సమ్మక్క- సా�
Minister Errabelli Dayaker Rao | మేడారం జాతర మీడియా పాయింట్ వద్ద ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. తెలంగాణలో ఎర్రబెల్లి దయాకర్ రావు గట్టి మంత్రి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. కేంద్ర గిరిజన అభివృద్ధి శాఖ సహా�
మేడారం : వన దేవతలు సమ్మక్క – సారలమ్మను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని కేంద్ర గిరిజన శాఖ మంత్రి రేణుక సింగ్ పేర్కొన్నారు. వనదేవతల దర్శనానికి కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన�
ములుగు : మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర ఏర్పాట్లను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. మేడారం జాతరను సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న న�
బాలాజీ దూసరి రూపొందించిన మేడారం సమ్మక్క సారక్క జాతర డాక్యుమెంటరీని ఎమ్మెల్సీ కవిత విడుదల చేశారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్యను దుశ్శాలువతో ఘనంగా...
ఈ నెల 16 నుంచి 19 వరకు జరుగనున్న మేడారం జాతర ఆహ్వాన పత్రికను గిరిజన సంక్షేమశాఖ ఆదివాసీ సంస్కతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా రూపొందించింది. ఈసారి కాఫీటేబుల్ బుక్ గిఫ్ట్తో ప్రత్యేకంగా తయారుచేశారు. ఇందులో అందమ�
వరంగల్ : ఆరువేల మంది పోలీసులతో మేడారం జాతరకు తరలివచ్చే వాహనాలను నియంత్రిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోపి తెలిపారు. ఫిబ్రవరి 16 నుంచి 19వరకు జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా ట్రాఫిక్ జో�
TSRTC | మేడారం జాతర ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు కొనసాగనున్న నేపథ్యంలో వరంగల్ రీజియన్లోని పలు ప్రాంతాల నుంచి 2,200 స్పెషల్ బస్సులు నడపనున్నట్లు టీఎస్ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(హైద
‘కళ గొండల’ బృందానికి ఎమ్మెల్సీ కవిత అభినందన హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): మేడారం జాతరపై ప్రత్యేక గీతాన్ని రూపొందించిన కళ గొండలను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. తెలంగాణ ప్రత్యేక పండుగ సమ్మక్క-సారల
సమాచారం కోసం 040-30102829 జాతరకు 3,845 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు గత జాతర చార్జీలే ఈసారీ వర్తింపు సమాచారానికి యాప్ : ఎండీ సజ్జనార్ హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): మేడారం జాతరకు వెళ్లేందుకు 30 మంది ప్రయాణికులు ఉ�
Minister sathyavathi | అంతరించిపోతున్న గిరిజన కళలు, జాతులను కాపాడుతూ..వాటిని భవిష్యత్ తరాలకు తెలియజేసేలా సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో గొప్ప కృషి జరుగుతోందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలి కొవిడ్ను దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేయాలి 50 లక్షల మాసులు, 5లక్షల కరోనా కిట్లు సిద్ధంగా ఉంచాలె తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే మేడారం అభివృద్ధి నాలుగు జాతర్లకు రూ.332 కోట్�