సుల్తాన్బజార్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నేతృత్వంలో ఈ నెల 16 నుండి మేడా రం జాతరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు రంగారెడ్డి రీజియన్ రీజ నల్ మేనేజర్ బి వరప్రసా ద్ పేర్కొన్నారు.ఇప్పట
Minister Satyavathi Rathod | గంగారం మండలంలోని పూనుగుండ్ల గ్రామంలోని పగిడిద్ద రాజు దేవాలయాన్ని మంత్రి సత్యవతి రాథోడ్, ములుగు ఎమ్మెల్యే సీతక్క, జడ్పీ చైర్మన్ ఆంగోతు బిందు, జిల్లా కలెక్టర్ శశాంక సందర్శించారు. ఈ
Medaram | తాడ్వాయి మండలం మేడారంలో వచ్చే నెల ఫిబ్రవరి 16 వ తేదీ నుంచి 19 వ తేదీ వరకు మేడారం మహా జాతర జరుగనున్నది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్మం గళవారం మేడారంలో పర్
Medaram jathara | ఇంటికి వచ్చే అతిథులను ఎలాగో చుస్తామో.. మేడారం జాతరకు వచ్చే భక్తులను అలాగే చూడాలి. మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకర్రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ �
నేడు మేడారంలో మంత్రుల పర్యటన హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరుగనున్న సమ్మక్క సారక్క మహాజాతరలో భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం ఈసారి తా
కరోనా నుంచి కోలుకొన్నందుకు ఓ కుటుంబం మేడారం సమ్మక్క-సారలమ్మలకు నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించి మొక్కు చెల్లించుకొన్నది. హైదరాబాద్లోని పెద్ద అంబర్పేట్కు చెందిన రంగు వెంకటేశ్గౌడ్ కుటుంబంలో అం�
Medaram Jathara: మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడిపేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) సిద్ధమైంది. మేడారం జాతరకు...
తాడ్వాయి, డిసెంబర్ 12: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క, సారలమ్మల దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నట్టు ఆధారాలు చూపిస్తేనే అనుమతిస్తున్నారు. వేసుకోని వారికి అక్క
మేడారానికి జాతీయ హోదా సాధిస్తారా? ఆయన చేతిలోనే కేంద్ర పర్యాటక శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు పంపిన రాష్ట్రం హైదరాబాద్, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): రానున్న ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం జాతర జరుగనున్న నేపథ్యంల
తాడ్వాయి : మేడారం సమ్మక్క-సారలమ్మల సన్నిధిలో సండే సందడిగా మారింది. అమ్మవార్లను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. సెలవుదినం కావడంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచే కాకు�
మంత్రి ఎర్రబెల్లి | హైదరాబాద్ : ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో 2022 సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 19 తేదీ వరకు జరిగే ప్రసిద్ధి చెందిన సమ్మక్క, సారలమ్మ జాతర- 2022 నిర్వహణకు ప్రభుత్వం రూ.75 కోట్లు విడుదల చేసింది
నిధులు విడుదల చేసిన ప్రభుత్వం సీఎంకు మంత్రి సత్యవతి కృతజ్ఞతలు హైదరాబాద్, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర, దక్షిణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర -2022 నిర్�
మేడారం జాతర ఏర్పాట్లకు సర్వం సిద్ధం చేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16, 17, 18, 19 తేదీల్లో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర పనుల కోసం