KCR | తెలంగాణ ఆత్మగౌరవ పోరాటానికి చారిత్రక ప్రతీకలుగా, ఇలవేల్పులుగా సబ్బండ వర్గాల చేత పూజలందుకుంటున్న మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్�
Medaram Jathara | మేడారం జాతరలో తొలి అంకం పూర్తయ్యింది. కన్నెపల్లి నుంచి సారలమ్మ మేడారం గద్దెకు చేరుకుంది. డప్పు డోలు వాయిద్యాలతో కోలాహలంగా బయల్దేరిన సారలమ్మ.. భక్తుల జయజయధ్వానాల మధ్య జంపన్న వాగు మీదుగా మేడారానికి
మేడారం మహాజాతర ప్రారంభం రోజే భక్తులు నీటి కోసం తిప్పలు పడాల్సి వచ్చింది. చేతిపంపుల వద్ద భక్తులు కిక్కిరిసిపోయారు. ఈ క్రమంలో అక్కడక్కడ కొట్లాటలు జరిగాయి.
RTC Bus | మేడారం జాతరకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది.
Medaram Jathara | ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ, తెలంగాణ కుంభమేళగా పిలిచే మేడారం సమ్మక్క సారక్క జాతర (Medaram Jathara) నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi ) శుభాకాంక్షలు తెలిపారు.
Sammakka Saralamma Jathara | తాడ్వాయి : సమ్మక్క తనయుడు కన్నెపల్లిలో కొలువైన జంపన్న గద్దెపైకి చేరుకున్నాడు. కన్నెపల్లి నుంచి మంగళవారం రాత్రి 7.09 గంటలకు బయలుదేరి రాత్రి 8 గంటల ప్రాంతంలో వాగు ఒడ్డున ఉన్న గద్దెపైకి చేరుకున్నాడ�
మేడారం మహా జాతర (Medaram) మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ప్రతి రెండేండ్లకోసారి జరిగే ఈ గిరిజన పండుగకు సుమారు రెండు కోట్ల మంది తరలి రానున్నారు. వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు.
మేడారం మహా జాతరలో మద్యం దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతున్నది. తల్లుల దర్శనానికి వచ్చే భక్తులకు మద్యం అంటగట్టేందుకు ఎక్సైజ్ శాఖ అమ్మకాలకు టార్గెట్లు ఫిక్స్ చేసింది.
Ponguleti Srinivas Reddy | ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్న శ్రీ సమ్మక్క, సారలమ్మ మేడారం జాతర(Medaram Jathara)కు అన్ని వసతులు కల్పించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy ) అన్నారు.
ములుగు జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణ లేక వరుసగా వాహన ప్రమాదాలు జరుగుతున్నా యి. రెండు రోజుల వ్యవధిలో జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు.
మేడారం మహా జాతరకు వచ్చే భక్తులు జాతర సౌకర్యాలు, చరిత్ర గురించి ఆన్లైన్లో సెల్ఫోన్ ద్వారా తెలుసుకునేందుకు ప్రభుత్వం ‘మై మేడారం యాప్'ను అందుబాటులోకి తెచ్చింది. ఇది భక్తులకు ఓ గైడ్గా పనిచేయనుంది.
మేడారం సమ్మక్క-సారలమ్మకు భక్తులు నిలువెత్తు బంగారం(బెల్లం) ఇచ్చి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. కానీ, వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని మంగళవారిపేట గ్రామానికి చెందిన దబ్బెట ఉపేందర్-నాగలక్ష్మి దంపత