హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో మేడారం జాతర హుండీల లెక్కింపు మూడో రోజుకు చేరింది. శనివారం 112 హుండీలను లెక్కించారు. రూ. 3కోట్ల46లక్షల61వేల ఆదాయం వచ్చినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర హుండీల లెక్కింపు మొదలైంది. గురువారం హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో జాతరలో ఏర్పాటు చేసిన 518 హుండీల్లో తొలి రోజు 134 హుండీల్లోని ఆదాయం లెక్కించారు. రూ. 3 కోట్ల 15 లక్షల 40 వేల ఆద�
మేడారం మహాజాతర పరిసమాప్తమైంది. సమక్క- సారలమ్మ తల్లులు గద్దెల నుంచి తిరిగి వనం చేరుకున్నారు. జాతర సందర్భంగా మేడారంలోని గద్దెలపై భక్తుల మొక్కులందుకున్న సమ్మక్క భర్త పగిడిద్దరాజు తిరిగి తన స్వస్థలమైన మహబ�
మేడారం మహా జాతర సమష్టి కృషితో పూర్తయిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క అన్నారు. జాతర ముగిసిన సందర్భంగా బుధవారం గిరిజన భవన్లో కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబరీష్తో కలిసి మ
మేడారం జాతర సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.105 కోట్లను దుర్వినియోగం చేసిందని, జరిగిన అన్ని అభివృద్ధి పనులపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు దుగ్గి చిరంజీవి �
మేడారం సమ్మక్క-సారలమ్మ పూజారులు నేడు తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నెల 7న మండమెలిగే పండుగతో ప్రారంభమైన జాతర శనివారం వనదేవతల వన ప్రవేశంతో పూర్తయింది. అనంతరం వచ్చే బుధవారం(నేడు) పూజారులు తి�
మహాజాతర సందర్భంగా సమ్మక్క-సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ఏర్పాటు చేసిన హుండీలను సోమవారం దేవాదాయ శాఖ అధికారులు హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపానికి తరలించారు. సుమారు 462 ఇనుప హుండీలు, 30 బట్ట హుం
నాలుగు రోజుల పాటు మహానగరంగా మారిన మేడారం బోసిపోయింది. జాతర ముగియ డంతో ఆదివారం సాయంత్రం భక్తుల రద్దీ తగ్గిపోయింది. వ్యాపారులు దుకాణాలు మూసి తిరు గుముఖం పట్టారు. జంపన్న వాగు నిర్మానుష్యంగా మారింది.
మేడారంలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపడుతామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. శనివారం సాయంత్రం మేడారంలో నిర్వహించిన విలేకరు�
వన దేవతల ఆగమనంతో అడవితల్లి పులకించింది. సమ్మక్క- సారక్క శరణు ఘోషతో వనం ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నది. బంగారం (బెల్లం) సమర్పణ, ఊరే గింపులు, భక్తుల పూనకా లతో హోరెత్తింది. అచ్చమైన ఆదివాసీ పూ జలతో ఉమ్మడి ఖమ్�
జిల్లా కేంద్రంలోని గోదావరి నది తీరన కొలువుదీరిన సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లకు శుక్రవారం ఓడిబియ్యం, సీరె, సారె, బంగారం (బెల్లం), ముడుపులు సమర్పించి, కొబ్బరికాయలను కొట్టి మొక్కులు చెల్లించారు.