భువన్ సర్వే వేగవంతం.. పెరగనున్న మున్సిపాలిటీల ఆదాయం ఆన్లైన్లో ప్రతి ఒక్క భవన సమాచారం రోజువారీగా యాప్లో వివరాల నమోదు ఉమ్మడి జిల్లాలో దుబ్బాక ఫస్ట్ గజ్వేల్ రూరల్, నవంబర్ 5 : మున్సిపాలిటీల్లో ఆస్తుల
పచ్చని చెట్లు, దూరపు కొండలతో ఆహ్లాదం చెరువు కట్టపై జిమ్ పరికరాలు, పిల్లల ఆట సామగ్రి ఏర్పాటు వీకెండ్లో తరలిస్తున్న పర్యాటకులు దైవ చింతనను కలిగించేలా ఆలయాల నిర్మాణం నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ర�
పీచేర్యాగడిలో బురుజులు గ్రామంలో అద్భుత కట్టడాలు ఇండ్ల చివరన నిర్మాణాలు గ్రామాన్ని కాపాడుకొన్న అప్పటి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు కోహీర్, నవంబర్ 5: పురాతన కట్టడాలతో ఆ గ్రామం చరిత్ర పుట�
ఈ నెల 8 నుంచి అభ్యంతరాలు స్వీకరించాలి వీడియో కాన్ఫరెన్స్లో సీఎస్ సోమేశ్కుమార్ మెదక్/సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 5: ఈ నెల 8 నుంచి పోడు భూములకు సంబంధించిన అభ్యంతరాలు స్వీకరించడానికి పూర్తి ఏర్పాట్�
చేగుంట, నవంబర్ 5: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ర ఘునందన్రావు అన్నారు. మండల పరిధిలోని గ్రామాల్లో ఐకే పీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రా
మరింత మందికి సామాజిక భద్రతవృద్ధాప్య పింఛన్లకు దరఖాస్తుల వెల్లువసంగారెడ్డి జిల్లాలో 29,695, మెదక్లో 16,697,సిద్దిపేటలో 25,168 అప్లికేషన్లువృద్ధ్యాప్య పింఛన్ వయస్సు 57ఏండ్లకు కుదింపుసంగారెడ్డి, నవంబర్ 3, (నమస్తే త
కౌడిపల్లి, నవంబర్ 3 : ఏడాది కాలంలో కౌడిపల్లి మండలానికి కాళేశ్వరం జలాలను తీసుకువచ్చి శాశ్వత పరిష్కారం చూపుతామని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. మండలంలోని మహ్మద్నగర్, తునికి గ్రామాల్�
పెద్దశంకరంపేట, నవంబర్ 3 : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి సూచించారు. బుధవారం పీఎసీఎస్ ఆధ్వర�
కౌడిపల్లి, నవంబర్ 3 : రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి అన్నారు. బుధవారం కౌడిపల్లి మండలం తునికి, వెంకట్రావ్పేట్,
ఎమ్మెల్యే మదన్రెడ్డి | వచ్చే ఏడిదికల్లా కౌడిపల్లి మండలానికి కాళేశ్వర జలాలను తీసువచ్చి తాగు, సాగు నీరు శాశ్వత పరిష్కారం చూపిస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి పేర్కొన్నారు.
ఎమ్మెల్యే మదన్రెడ్డి | వానకాలం వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి పేర్కొన్నారు.
ఎమ్మెల్యే భూపాల్రెడ్డి | రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్�