మద్యం షాపులకు దరఖాస్తుల వెల్లువ ముగిసిన మద్యం టెండర్లు చివరి రోజూ పోటెత్తిన ఆశావహులు రాత్రి వరకూ కొనసాగిన ప్రక్రియ సంగారెడ్డిలో 111 షాపులకు 2310 దరఖాస్తులు మెదక్లో 49 దుకాణాలకు 829 దరఖాస్తులు సిద్దిపేటలో రాత�
ఊరంతా ఆరుతడి పంటలే సాగు ఏండ్ల నుంచి కూరగాయలు, లాభదాయక పంటల పైనే దృష్టి కరీంనగర్, వరంగల్, సిద్దిపేట మార్కెట్లకు పంట ఉత్పత్తులు తరలింపు ఆదర్శంగా నిలుస్తున్న సిద్దిపేట జిల్లా తురుకవానికుంట రైతులు ఆ ఊరిలో
చేనేత, హస్తకళా రంగాలకు ప్రభుత్వం బాసట కార్మికులు, కళాకారులకు సీఎం కేసీఆర్ భరోసా ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ ప్రదర్శనకు సందర్శకుల తాకిడి 40 స్టాల్స్లో రకరకాల దుస్తులు, గృహోపకరణాలు రామచంద్రాపురం, నవంబర్ 17
కలెక్టర్ ఎస్.హరీశ్ | ప్రపంచంలోని అనేక దేశాల్లో కరోనా మూడో వేవ్ వచ్చిన దృష్ట్యా జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా టీకా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Etala Rajender | మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ అక్రమాలపై రెవెన్యూ అధికారులు విచారణను వేగవంతం చేశారు. మెదక్ జిల్లా అచ్చంపేట గ్రామం శివారులోని 77, 78, 79, 80, 81, 82వ సర్వే నంబర్లలో రెవెన్యూ అధికారులు సర్వే
టేక్మాల్, నవంబర్ 16: అనుమానాస్పద స్థితిలో తల్లి, ఇద్దరు పిల్లలు చెరువులో శవాలై తేలారు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని తెలుస్తున్నది. ఈ ఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని దాదాయిపల్లిలో మంగళవారం జరిగింది
కంది మెగా కిచెన్లో కొత్త ఇడ్లీ తయారీ యంత్రం గ్లాండ్ ఫార్మా సంస్థ సహకారంతో ప్రారంభం హర్షం వ్యక్తం చేసిన అక్షయపాత్ర సభ్యులు కంది, నవంబర్ 16 : మామూలుగా ఇడ్లీలు తయారు చేయాలంటే ఒకరోజు ముందుగానే పిండిని నానబ�
మూడు ఎకరాలు.. తీరొక్క కూరగాయలు, ఆకు కూరలు సాగు…! బిందు సేద్యంతో అంతర పంటల సాగు సీజన్లో డిమాండ్ ఉండే కూరగాయలు,ఆకు కూరల అమ్మకాలు ఆరుతడి పంటలను ఆదాయ మార్గాలుగా మలుచుకున్నారు. ఒకరు మూడెకరాల్లో తీరొక్క కూరగా�
ప్రవేశాల జోరు.. కళకళలాడుతున్న విద్యాలయాలు కొత్తగా చేరిన 21,736మంది విద్యార్థులు ఇందులో 7,709 మందిప్రైవేట్ పాఠశాలల నుంచి చేరిక మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 16: మెదక్ జిల్లాలో ప్రభు త్వ పాఠశాలలు పూర్వ వైభవాన్ని �
Etela Rajender | బీజేపీ నేత ఈటల రాజేందర్కు సంబంధించిన భూ ఆక్రమణలపై సర్వే ప్రారంభమైంది. జమున హ్యాచరీస్కు సంబంధించిన భూముల్లో అధికారులు సర్వే చేపట్టారు.
Crime News | టేక్నాల్ మండలంలో రెండు మృతదేహాలు కలకలం రేపాయి. దాదాయిపల్లిలో ఈ మృతదేహాలు చూసిన స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. గ్రామ శివారులోని గచ్చుకుంటలో
వరి కన్నా.. ఆరుతడే ముద్దు..నీటి వినియోగం, ఖర్చులు తక్కువ..దిగుబడి, ఆదాయం ఎక్కువభూగర్భ జలాలకు శ్రీరామరక్షటీఆర్ఎస్ హయాంలో సూక్ష్మ సేద్యానికి పెద్దపీటతొగుట, నవంబరు 15 : వరణుడు కరుణించాడు.. ఎక్కడ చూసినా చెరువు,
గజ్వేల్, నవంబర్ 15 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో సోమవారం క్వింటాలు పత్తికి అత్యధికంగా రూ.8149 ధర పలికింది. గజ్వేల్ మార్కెట్కు 25 మంది రైతులు 44.90 క్వింటాళ్ల పత్తిని తీసుకువచ్చారు. సోమ�
మిరుదొడ్డి/మర్కూక్, నవంబర్ 15 : రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మిరుదొడ్డి, కాసులాబాద్ గ్రామాలకు చెందిన 8 మంది బాధితులకు సోమవారం ఎంపీపీ గజ్జల సాయిలు, జడ్పీటీసీ సూకురి లక్ష్మీ లింగ�