సూపర్వైజర్ పోస్టుల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్ ఈ నెల 27 వరకు ఆన్లైన్లో దరఖాస్తులకు అవకాశం రాత పరీక్షతో ఎంపిక విధానం మెదక్ జిల్లాలోని నాలుగు ప్రాజెక్టుల్లో 25 ఖాళీలు మెదక్ రూరల్, నవంబర్ 24 : అంగన�
2021-22 విద్యా సంవత్సరానికి తీసుకోవాలని సర్కారు నిర్ణయం ఉమ్మడి మెదక్ జిల్లాలో 346 మందికి అవకాశం కలెక్టర్ల ఆమోదంతో విధుల్లోకి తీసుకోనున్న విద్యా శాఖ ఆనందంలో ఆర్ట్, వర్క్ ఎడ్యుకేటర్లు, పీఈటీలు మెదక్ మున్సి�
సేంద్రియ ఎరువులతో తీరొక్క పంట సాగు ఆదర్శంగా నిలుస్తున్న రసూలాబాద్కు చెందిన రైతు రోజు వారీ ఆదాయం భలే బాగు రసూలాబాద్కు చెందిన రైతు సాజిద్ అలీ మార్కెట్లో డిమాండ్ను బట్టి తన ఐదెకరాల్లో కూరగాయలను సాగు �
Crime news | తాగుడుకు బానిసై మనస్తాపానికి గురై ఓ వ్యక్తి త్మహత్యకు పాల్పడిన సంఘటన తూప్రాన్ పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో మూడో వంతుమెజార్టీ మాకే ఉంది..రైతు సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వం మాది..రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది బీజేపీ..మెదక్ జిల్లాలో ఇప్పటికే 50శాతం ధాన్యం కొను�
మెదక్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ముగిసిన నామినేషన్ల పర్వంటీఆర్ఎస్ అభ్యర్థి యాదవరెడ్డి రెండు సెట్ల నామినేషన్లు దాఖలుచివరి రోజు ఏడు నామినేషన్లునేడు నామినేషన్ల పరిశీలనమెదక్, నవంబర్ 23 : స్థాన�
ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,027 మంది ఓటర్లు9 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుమెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరీశ్మెదక్, నవంబర్ 23 : ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్ర�
రామాయంపేట, నవంబర్ 23: ప్రధానమంత్రి ఉపాధి కల్పనను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కో ఆపరేటివ్ అధికారి కరుణ, ఎస్బీఐ ఏడీబీ చీఫ్ మేనేజర్ రవీంద్రనాథ్, కోనాపూర్ సొసైటీ చైర్మన్ కరికె విజయలక్�
చేగుంట,నవంబర్ 23: ఆన్లైన్ మోసాలతో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని చేగుంట ఏఎస్సై శ్రీహరి అన్కారు. చేగుంట పోలీసు స్టేషన్ పరిధిలోని రెడ్డిపల్లి, చేగుంట, మక్కరాజిపేట పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఆ
మంత్రి హరీశ్రావు | ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీనే విజయం సాధిస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రి హరీశ్రావు అన్నారు.
రైతులకు నెలనెలా.. ఏడాదంతా రాబడే మంత్రి హరీశ్రావు చొరవతో రూ.2 కోట్లు మంజూరు షెడ్ల నిర్మాణం పూర్తి కాగానే సబ్సిడీల అందజేత సూచనలు, సలహాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్న పట్టు పరిశ్రమ శాఖాధికారులు సాగుకు సై అంటున్న
రెండు ఎకరాల్లో 10రకాల పండ్ల చెట్లు లాభాల బాటలో మహిళా రైతు ప్రత్యామ్నాయ పంటలే మేలు.. ఇతర పంటల కంటే తక్కువ నీరు, ఎక్కువ ఆదాయం రామాయంపేట రూరల్, నవంబర్ 22 :నేడు ప్రతి రైతు ప్రత్యామ్నాయ పంటలు, పండ్ల తోటలపై దృష్టి �
మెదక్, నవంబర్ 22 : ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ చందనదీప్తి తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజావాణి